భారత్ కు బాసటగా శ్రీలంక..ప్రధాని ట్రూడోకి ఇది అలవాటే: విదేశాంగ మంత్రి అలీ సబ్రే

ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా..శ్రీలంక విదేశాంగ మంత్రి శ్రీలంక: శ్రీలంక భారత్ కు బాసటగా నిలిచింది. నేరుగా కెనడాను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసింది. ఉగ్రవాదులు కెనడాను

Read more

భారత్‌-కెనడాల మధ్య ముదురుతున్న ఖలిస్థానీ చిచ్చు

భారత వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారుతున్న కెనడా న్యూఢిల్లీః భారత్‌, కెనడాల మధ్య ఖలిస్థానీ చిచ్చు ముదురుతోంది. కెనడాలోని జస్టిన్ ట్రూడో సర్కారు చర్యలను భారత ప్రభుత్వం

Read more

కశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు కొనసాగుతున్న ఎన్‌కౌంటర్

పక్కా ప్రణాళికతో కొండపైకి చేరిన ఉగ్రవాదులు శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య మొదలైన ఎన్‌కౌంటర్ వరుసగా నాలుగో రోజూ కొనసాగుతోంది. ఓ కొండపైనున్న

Read more

భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు..గాయపడిన ఆర్మీ జవాన్

శ్రీనగర్‌: దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్‌ జిల్లాలోని గుల్పూర్‌ సెక్టార్‌లో

Read more

జమ్ముకశ్మీర్ కుప్వారాలో భారీ ఎన్ ​కౌంటర్​.. నలుగురు ఉగ్రవాదులు హతం

కుప్వారాః జమ్ముకశ్మీర్ కుప్వారాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారాలోని మచల్​ సెక్టార్ లో గల నియంత్రణరేఖ

Read more

ముంబయిలో దాడి చేస్తాం.. ఎన్ఐఏకి అగంతకుల మెయిల్

అయోధ్యకూ బెదిరింపులు..దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హై అలర్ట్ ముంబయిః దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దాడులు చేస్తామంటూ గుర్తుతెలియని దుండగుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)

Read more

జమ్ముకశ్మీర్‌ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని సిధ్రా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు ఉదయం 7.30 గంటలకు సిధ్రా ప్రాంతంలోని ఓ ట్రక్కులో నక్కిన ముష్కరులు

Read more

సోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

కశ్మీరీ పండిట్ హత్యకేసులో ఒకరు, నేపాలీ హత్య కేసులో మరొకరి ప్రమేయం శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ షోపియాన్ జిల్లాలోని ముంజ్ మార్గ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే

Read more

సోపియాన్‌లో కాశ్మీరీ పండిట్‌ను హతమార్చిన ఉగ్రవాదులు

శ్రీనగర్‌ః ఈరోజు ఉదయం జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు హతమార్చారు. దీంతో సోపియాన్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.కశ్మీరీ పండిట్‌పై విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు

Read more

నియంత్రణ రేఖ వద్ద 250 మంది ఉగ్రవాదులు..నిఘా వర్గాల హెచ్చరిక

సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసిన సైన్యం న్యూఢిల్లీః భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వద్ద సుమారు 250 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు

Read more

ప్ర‌ధాని మోడీ హ‌త్య‌కి కుట్ర‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల అరెస్ట్

ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు న్యూఢిల్లీః ప్రధాని మోడి పై దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను బీహార్ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా

Read more