ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

షోపియాన్‌: జమ్ముకశ్మీరులోని షోపియాన్‌లో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తొయీబా ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌లోని

Read more

ఉగ్రవాదులతో సంబంధాలు.. జమ్మూకశ్మీర్ డీఎస్పీ అరెస్టు!

గతంలో పట్టుబడ్డ ఉగ్రవాదిని ప్రశ్నించగా బయటబడ్డ డీఎస్పీ నిర్వాకం న్యూఢిల్లీః అక్రమ సంపాదన కోసం ఉగ్రవాదులతో చేతులు కలిపిన జమ్మూకశ్మీర్ డీఎస్పీ షేక్ ఆదిల్ ముస్తాక్ ను

Read more

కశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు కొనసాగుతున్న ఎన్‌కౌంటర్

పక్కా ప్రణాళికతో కొండపైకి చేరిన ఉగ్రవాదులు శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య మొదలైన ఎన్‌కౌంటర్ వరుసగా నాలుగో రోజూ కొనసాగుతోంది. ఓ కొండపైనున్న

Read more

పుల్వామాలో ఎన్‌కౌంటర్.. కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

నిఘావర్గాల సమాచారంతో సైన్యం గాలింపు హైదరాబాద్‌ః జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ సహా ఇద్దరు

Read more

ఇస్లాం కంటే హిందుత్వం పురాతనమైనదిః గులాం నబీ ఆజాద్

ఈ దేశంలో పుట్టిన వారంతా మొదట హిందువులేనని స్పష్టీకరణ శ్రీనగర్‌ః కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందూమతమే

Read more

పుల్వామాలో తుపాకీతో కాల్చుకున్న సీఆర్పీఎఫ్ జవాన్

కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని అధికారుల వివరణ శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఓ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధినిర్వహణలో శుక్రవారం అర్ధరాత్రి తనను తాను కాల్చుకున్నాడు.

Read more

ఆర్టికల్ 370 రద్దు వార్షికోత్సవం.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

న్యూఢిల్లీః అధికారులు నేడు అమర్ నాథ్ యాత్ర ను నిలిపివేశారు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి

Read more

జమ్మూలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో నంద్యాల జిల్లా జవాన్ మృతి

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో నంద్యాల జిల్లా జవాన్ వీరమరణం పొందారు. జమ్మూకశ్మీర్‌ లో నిత్యం భద్రత దళాలకు , ఉగ్రవాదులకు మధ్య బీకర పోరు

Read more

జమ్ముకశ్మీర్‌లో విరిగిపడిన భారీ కొండచరియ

శ్రీనగర్‌: భారీగా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరి అయిన జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. అయితే ఇటీవలి వర్షాల వల్ల బాగా నానిపోయి ఉన్న కొండల పైనుంచి

Read more

ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదుల కాల్పులు

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన కార్మికులను దవాఖానకు తరలించామని కశ్మీర్ జోన్‌ పోలీసులు తెలిపారు.

Read more

పూంచ్ సెక్టార్ లో ఎన్ కౌంటర్..నలుగురు ఉగ్రవాదులు హతం

దక్షిణ కశ్మీర్ లో కొనసాగుతున్న దాడులు శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో నలుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. ఇండియన్ ఆర్మీకి

Read more