ఆర్టికల్ 370 రద్దు వార్షికోత్సవం.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

న్యూఢిల్లీః అధికారులు నేడు అమర్ నాథ్ యాత్ర ను నిలిపివేశారు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి

Read more

అమర్‌నాథ్ యాత్రలో ఏపీవాసి మృతి

అమర్‌నాథ్ యాత్రలో ఏపీవాసి మృతి చెందాడు. తాడేపల్లిగూడెంకు చెందిన తూనుగుంట్ల రఘునాధం అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనను కాట్రాలో

Read more

అమర్నాథ్ యాత్ర..భారీ వర్షాలు..పంచతర్ణి ప్రాంతాల్లో చిక్కుకున్న 200 మంది తెలుగువారు

వరుసగా రెండోరోజు నిలిచిన అమర్నాథ్ యాత్ర, చిక్కుపోయిన తెలుగువారు శ్రీనగర్‌్‌ భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్ర వరుసగా రెండో రోజు నిలిచిపోయింది. జమ్ము, శ్రీనగర్ జాతీయ

Read more

భారీ వర్షాలు..అమరనాథ్ యాత్రకు తాత్కాలిక విరామం

శ్రీనగర్‌: గత రాత్రి నుంచి జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరదలు పోటెత్తాయి. దాంతో అమరనాథ్ యాత్రకు శుక్రవారం తాత్కాలిక బ్రేక్ పడింది. భారీ వర్షాలు

Read more

జూలై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర..

పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర జూలై 1 నుంచి మొదలై.. ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. 62 రోజుల పాటు సాగనున్న ఈ పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు జమ్మూకాశ్మీర్

Read more

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు..అమర్‌నాథ్‌ యాత్రకు ఆటంకం

శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్‌లో భారీగా కురుస్తున్న వర్షాలు కారణంగా నేడు రాంబన్‌లోని మెహర్‌, కెఫెటేరియా మలుపుల వద్ద వానలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ – శ్రీనగర్‌ హైవేపై

Read more

భారీ వర్షాలు.. మరోసారి అమర్​ నాథ్​ యాత్ర నిలిపివేత

అంతా ఎక్కడికక్కడే క్యాంపుల్లో నిలిపివేత శ్రీనగర్‌ః ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మరోసారి అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వర్షాలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయని..

Read more

అమర్‌నాథ్‌ యాత్రలో అనకాపల్లి వాసి మృతి..

అమర్‌నాథ్‌ యాత్రలో అనకాపల్లికి చెందిన బోడాల సూరి అప్పారావు అనారోగ్యం తో మృతి చెందారు. జులై 2న 15 మందితో కలసి అమర్‌నాథ్‌ యాత్రకు బయలు దేరారు.

Read more

పునఃప్రారంభమైన అమర్​నాథ్​ యాత్ర

శ్రీనగర్ః అమర్‌నాథ్‌ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయిన అమర్‌నాథ్‌ యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. 4,020మంది భక్తులతో కూడిన 12వ బ్యాచ్‌

Read more

అమర్‌నాథ్‌లో పెను విషాదం.. ఇద్దరు ఏపీ మహిళలు మృతి

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన వారిలో ఇద్దరు ఏపీ మహిళలు మృతి చెందారు. శుక్రవారం అమర్‌నాథ్‌ గుహవద్ద భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వందలాదిమంది

Read more

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన పలువురు భక్తుల ఆచూకీ తెలియడం లేదు

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన పలువురు భక్తుల ఆచూకీ ఇంకా తెలియాకపోవడం తో ఆయా కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతుంది. గల్లంతైన వారిలో ఐదుగురు యాత్రికులు,

Read more