ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదుల కాల్పులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన కార్మికులను దవాఖానకు తరలించామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
Read moreNational Daily Telugu Newspaper
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన కార్మికులను దవాఖానకు తరలించామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
Read more