కారుపై విరిగిపడిన కొండచరియలు..అయిదుగురు మృతి

రుద్ర‌ప్ర‌యాగ్‌: ఉత్త‌రాఖండ్‌లో రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో కారులో ఉన్న అయిదుగురు మృతిచెందారు. శిథిలాల‌ను తొల‌గించే ప‌నిలో అధికారులు ఉన్నారు. రోడ్డును క్లియ‌ర్ చేసేందుకు రెస్క్యూ

Read more

కేదార్‌నాథ్ యాత్ర..విరిగిపడిన కొండచరియలు..12 మంది సజీవ సమాధి?

కొనసాగుతున్న సహాయక చర్యలు రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేదార్ నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ వద్ద కొండ చరియలు

Read more

జమ్ముకశ్మీర్‌లో విరిగిపడిన భారీ కొండచరియ

శ్రీనగర్‌: భారీగా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరి అయిన జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. అయితే ఇటీవలి వర్షాల వల్ల బాగా నానిపోయి ఉన్న కొండల పైనుంచి

Read more

భారీ వ‌ర్షాలు.. పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు

ముంబయి : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబయి త‌డిసిముద్ద‌వుతోంది. మ‌హారాష్ట్ర‌తో పాటు గుజ‌రాత్‌లోనూ కుండ‌పోత‌తో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్ధ‌మైంద‌వి. ఇక ముంబయి-పుణే

Read more

విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి

ముంబయిః గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు మహారాష్ట్ర లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాయ్ గఢ్ జిల్లా ఖలాపూర్ సమీపంలోని ఇర్హాల్

Read more

భారీ వర్షాలు..విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి

కోహిమా: నాగాలాండ్‌లోని చమౌకేడిమా జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఓ పెద్ద బండరాయి అమాంతం రెండు కార్లపైకి దూసుకొచ్చింది. దీంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా,

Read more

విరిగిపడిన భారీ కొండచరియలు.. ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు

డెహ్రాడూన్‌: చార్‌ధామ్‌ యాత్రలో భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా రాళ్లు పడటంతో లఖన్‌పూర్‌ సమీపంలో లిపులేఖ్‌-తవాఘాట్‌ రోడ్డు వంద మీటర్ల

Read more

విరిగిపడి కొండచరియలు ..14కు చేరిన మృతులు

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున పరిహారం ప్రకటన ఇంఫాల్‌: మణిపూర్‌లో భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లాలో కొండచరియలు

Read more

విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. శిథిలాల కింద బ‌స్సు, ట్ర‌క్కు

సిమ్లా : హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సిమ్లా హైవే పై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఓ రోడ్డుపై వాహ‌నాలు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Read more

విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. 36 మంది మృతి

రాయ్‌గఢ్‌: మహారాష్ట్రలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీవర్షాల కారణంగా రాయగఢ్‌ జిల్లాలో మూడు చోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌ల్లో ఇప్పటివరకు 36 మరణించగా, పలువురు

Read more

యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు

అక్కడ ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం యాదాద్రి: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల కారణంగా

Read more