పూంచ్ సెక్టార్ లో ఎన్ కౌంటర్..నలుగురు ఉగ్రవాదులు హతం

దక్షిణ కశ్మీర్ లో కొనసాగుతున్న దాడులు శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో నలుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. ఇండియన్ ఆర్మీకి

Read more

ఆర్టికల్ 370 రద్దుపై పిటిషన్లు.. ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు రోజువారీ విచారణ

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై రోజువారీ విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు

Read more

జమ్ముకశ్మీర్‌లో 4.9 తీవ్రతతో భూకంపం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ

Read more

అమర్నాథ్ యాత్ర..భారీ వర్షాలు..పంచతర్ణి ప్రాంతాల్లో చిక్కుకున్న 200 మంది తెలుగువారు

వరుసగా రెండోరోజు నిలిచిన అమర్నాథ్ యాత్ర, చిక్కుపోయిన తెలుగువారు శ్రీనగర్‌్‌ భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్ర వరుసగా రెండో రోజు నిలిచిపోయింది. జమ్ము, శ్రీనగర్ జాతీయ

Read more

భారీ వర్షాలు..అమరనాథ్ యాత్రకు తాత్కాలిక విరామం

శ్రీనగర్‌: గత రాత్రి నుంచి జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరదలు పోటెత్తాయి. దాంతో అమరనాథ్ యాత్రకు శుక్రవారం తాత్కాలిక బ్రేక్ పడింది. భారీ వర్షాలు

Read more

భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు..గాయపడిన ఆర్మీ జవాన్

శ్రీనగర్‌: దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్‌ జిల్లాలోని గుల్పూర్‌ సెక్టార్‌లో

Read more

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ఐదుగురు ఉగ్రవాదులు హతం

కుప్వారా: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న జుమాగండ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో

Read more

ఈ తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లో మూడు భూకంపాలు

భయంతో హడలిపోయిన జనం శ్రీనగర్‌ః వరుస భూకంపాలతో జమ్మూకశ్మీర్‌లోని కత్రా, దోడా ప్రాంతాలు ఊగిపోయాయి. ఈ తెల్లవారుజామున సంభవించిన మూడు భూకంపాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నిన్న

Read more

జమ్మూ కాశ్మీర్ లో వాహనం బోల్తా.. 6 మంది మృతి

శ్రీనగర్‌ః జమ్మూ కశ్మీర్‌లో ని కిష్త్వార్‌ లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ

Read more

శ్రీనగర్‌లో నేటి నుంచి జీ20 సమావేశాలు

సమావేశానికి హాజరుకానున్న 60 మంది జీ20 దేశాల ప్రతినిధులు శ్రీనగర్‌ః ఈరోజు నుండి జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల ప్రారంభం కానున్నాయి.

Read more

జమ్మూకశ్మీర్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం..టెక్నీషియన్ తెలంగాణ వాసి మృతి

హైదరాబాద్ః నిన్న జమ్మూకశ్మీర్‌లోని కిష్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో తెలంగాణ అధికారి మృతి చెందారు. ఆయన పేరు పబ్బల్ల అనిల్ (29).

Read more