ఎకరాకు 10వేలు పరిహారం.. రైతులకు సిఎం కెసిఆర్‌ భరోసా

దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడిన సిఎం ఖమ్మంః సిఎం కెసిఆర్‌ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

Read more

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కెసిఆర్ పర్యటన.. దెబ్బతిన్న పంటల పరిశీలన

ఖమ్మంః సిఎం కెసిఆర్‌ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు హెలికాఫ్టర్ లో చేరుకున్నారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను

Read more

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది – మంత్రి ఎర్రబెల్లి

గత మూడు రోజులుగా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట నీళ్లపాలైందని వాపోతూ, ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి

Read more

మనది పేదల ప్రభుత్వం.. రైతన్న ప్రభుత్వం: సిఎం జగన్‌

గజదొంగల ముఠాలో దత్తపుత్రుడు ఉన్నాడని ఆరోపణ తెనాలి: రాష్ట్రంలో రాజకీయ యుద్ధం జరుగుతోందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పేద వాడు ఒకవైపు, పెత్తందారులు మరోవైపు ఉన్నారని

Read more

మరో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ

రైతులకు గుడ్ న్యూస్ మరో వారం రోజుల్లో పీఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. రైతులు దృష్టిలో పెట్టుకొని , కేంద్రం రైతుల కోసం

Read more

అన్నదాతల బ్యాంకు అకౌంట్లలో రైతుబంధు నగదు జమ

హైదరాబాద్‌ః యాసంగి రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న 10వ విడత రైతుబంధు నగదును

Read more

రైతుల రుణమాఫీ పై కేసీఆర్ కీలక నిర్ణయం

కొత్త ఏడాది సందర్బంగా రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చిన్న కమతాలు, బ్యాంకు రుణాలు మరియు రైతు బీమా ఇతర

Read more

మాండస్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – పవన్ కళ్యాణ్

మాండస్ తుఫాన్ ఏపీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. చేతికి వచ్చిన పంట నేలపాలైంది. అకాల వర్షానికి రైతులు తీవ్ర నష్టపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన

Read more

రైతులకు ఏపీ సీఎం గుడ్ న్యూస్

రైతులకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ తెలిపారు. ఈ నెల 29న రైతుల బ్యాంకు ఖాతా లోకి వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులు జమ

Read more

తెలంగాణ దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మారిందిః హరీశ్ రావు

క్వింటాల్ వరి ధాన్యానికి రూ. 2,060గా నిర్ణయించాం.. హరీశ్ రావు హైదరాబాద్ః నంగునూరు మండలం సిద్ధన్నపేట మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్

Read more

పాదయాత్రలో ఉద్రిక్తత..రైతులపై వాటర్ బాటిల్స్ విసిరిన వైస్సార్సీపీ శ్రేణులు

పోటీపోటీగా నినాదాలు చేసిన రైతులు, వైస్సార్సీపీ శ్రేణులు అమరావతి: రాజమండ్రిలో పాదయాత్రగా వెళ్తున్న అమరావతి రైతులపై వైస్సార్సీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఆజాద్ చౌక్ మీదుగా వెళ్తున్నప్పుడు

Read more