ఎకరాకు 10వేలు పరిహారం.. రైతులకు సిఎం కెసిఆర్‌ భరోసా

దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడిన సిఎం ఖమ్మంః సిఎం కెసిఆర్‌ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

Read more