ముగిసిన పీఈసీ సమావేశం

గాంధీ భవన్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ) సమావేశం ముగిసింది. ఎంపీ అభ్యర్థుల విషయంలో సభ్యుల అభిప్రాయాలను నేతలు తీసుకున్నారు.

Read more

గాంధీభవన్‌లో రేపు పీఏసీ సమావేశం

తెలంగాణ లో అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర

Read more

నీలం మధుకు టిక్కెట్… గాంధీ భవన్ ఎదుట శ్రీనివాస్ గౌడ్ అనుచరుల ఆందోళన

ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ నిన్న 16 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఈ

Read more

గాంధీ భవన్ వద్ద విష్ణు అనుచరుల ఆందోళన

కాంగ్రెస్ అధిష్టానం జూబ్లీహిల్స్ టికెట్ తనకు కాకుండా అజారుద్దీన్ కు కేటాయించడం ఫై విష్ణు అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్న కాంగ్రెస్ పార్టీ 45

Read more

30 లక్షల మంది నిరుద్యోగులు కదనరంగంలోకి దిగితే ఇందిరమ్మ రాజ్యం వస్తుందిః రేవంత్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ హైదరాబాద్‌ః తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం

Read more

కాంగ్రెస్ టికెట్ కోసం 1020 అప్లికేషన్లు

స్క్రూటినీ చేయనున్న పార్టీ ఎలక్షన్ కమిటీ హైదరాబాద్‌ః తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు చాలామంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీ టికెట్ కోసం

Read more

ఫస్ట్ టైం గాంధీ భవన్ లో అడుగుపెట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత మొదటిసారి గాంధీ భవన్ లో అడుగుపెట్టారు. బిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన పొంగులేటి..రీసెంట్ గా

Read more

పార్టీ కార్యకర్తలకు రేవంత్‌ రెడ్డి హెచ్చరికలు

ధర్నాలు చేస్తే పార్టీ నుండి సస్పెన్షన్..రేవంత్ హైదరాబాద్‌ః సొంత పార్టీ కార్యకర్తలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గాంధీ

Read more

గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన యాదవ సంఘం

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌పై తెలంగాణ PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదవ జేఏసీ గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు. రేవంత్‌ రెడ్డి

Read more

హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత

తెలంగాణ వ్యాప్తంగా భజరంగ్‌‌దళ్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్ణాటక ఎన్నికల వేళ భజరంగ్‌‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెప్పడం వివాదానికి దారితీసింది.

Read more

ప్రజల కోసం కొట్లాడాలి..ప్రజా సమస్యలపైనే చర్చ జరగాలిః రేవంత్ రెడ్డి

గాంధీ భవన్ లో కాంగ్రెస్ 138వ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్‌ః నేడు కాంగ్రెస్ పార్టీ 138వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ

Read more