ఉమ్మడి ఖమ్మం జిల్లాలో KCR రోడ్ షో.. షెడ్యూల్ ఖరారు

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్..లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన కేసీఆర్..తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

Read more

క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన కేసీఆర్

కేసీఆర్ పొలంబాట పట్టిన సంగతి తెలిసిందే. సాగునీరందక పొలాలు ఎండుతుంటే రైతన్నలను కలిసి పరామర్శించి వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. రీసెంట్ గా సూర్యాపేట, నల్గొండ పలు ప్రాంతాల్లో

Read more

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కెసిఆర్

హైదరాబాద్‌ః లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల ఎంపికను బిఆర్ఎస్ పూర్తిచేసింది. ఈ విషయంలో కాంగ్రెస్, బిజెపిని దాటేసింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్ అధినేత

Read more

మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష

Read more

మరో నలుగురు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత బుధువారం రెండో లిస్ట్ ను ప్రకటించారు. ఇప్పటికే ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష

Read more

తీవ్ర జ్వరం.. కరీంనగర్ సభకు హాజరుకాలేకపోతున్నః కెటిఆర్‌

హైదరబాద్ ః బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా విస్తృతంగా అనేక సభలు… సమావేశాలలో ఆయన

Read more

బిజెపి కి మురళీధర్ రావు గుడ్ బై చెప్పబోతున్నారా..?

శనివారం బిజెపి 195 మంది తో కూడిన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణ నుండి 9 మంది పేర్లను ప్రకటించింది. నలుగురు సిట్టింగ్‌ ఎంపీలకు

Read more

ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఫోకస్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్నారు.

Read more

తెలంగాణ బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా

దేశంలో లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. జాతీయ పార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో

Read more

బండి సంజయ్ కాన్వాయ్‌పై గుడ్లతో దాడి

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండి సంజయ్‌ వరంగల్ లో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కోడి

Read more

మేడిపల్లిలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం

పార్లమెంట్​ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్​ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల జిల్లా మేడిపల్లిలో

Read more