ప్రతిమ గ్రూప్ సేవలు ఇంకా విస్తరించాలిః సిఎం కెసిఆర్‌

వరంగల్ః సిఎం కెసిఆర్‌ వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కెసిఆర్‌ ప్ర‌సంగించారు. ప్రతిమ సేవలు ఇంకా విస్తరించాలన్నారు. తెలంగాణ

Read more

రైతులకు కనీస మద్దతు ధర అందాల్సిందేః సిఎం జగన్‌

అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం అమరావతిః సీఎం జగన్ నేడు రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత శాఖల అధికారులకు

Read more

AP EAPCET : అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలు విడుదల

92.85 శాతం ఉత్తీర్ణత అమరావతి: ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీ ఈఏపీసెట్) 2021 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేయగా..

Read more

సిద్దిపేటలో పామాయిల్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాట్లు చేస్తాం..హరీష్‌

సిద్దిపేట: మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట ప‌ట్ట‌ణం రెడ్డి ఫంక్ష‌న్ హాల్‌లో జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ రోజా రాధాకృష్ణ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి హాజ‌రైన

Read more

వ్యవసాయానికి ఏటా 35 వేల కోట్ల ఖర్చు

మంత్రి హరీశ్‌ రావు Sangareddy District: ప్రభుత్వం వ్యవసాయంపై ఏటా రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నదని, దేశంలో ఇంత ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి

Read more

అక్కరకురాని అభివృద్ధి, ఇబ్బందుల్లో ప్రజానీకం!

పేదలకోసం పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి ఏ దేశానికి అయినా అభివృద్ధి అనేది అవసరమే. కానీ అది సామాన్య మానవ్ఞని పురోగతికి దోహదపడాలి. మనం తలపెట్టే అభివృద్ధికార్యక్రమం

Read more

సన్న వరిసాగు సానుకూలం కాదేమో!?

రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్ల పంటపైన ఒక ప్రయోగం చేసింది. దీనిని బట్టి సన్న వరి సాగు తెలంగాణ

Read more

Auto Draft

రైతు భరోసా కింద 50.47 లక్షల మందికి పెట్టుబడి సాయంరూ.1,115 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లకు జమ అమరావతి: వైఎస్సార్‌ రెండో విడత రైతు భరోసా

Read more

యాసంగి సాగు విధానంపై సిఎం కెసిఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ వర్షా కాలంలో పంటల‌ కొనుగోళ్లు, యాసంగిలో సాగు విధానంపై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. యాసంగిలో ఏ పంట వేయాలి?

Read more

గ్రామాల్లోనే పూర్తిస్థాయి ధాన్యం కొనుగోలు..సిఎం

ప్రభుత్వ ఏజెన్సీలను గ్రామాలకు పంపి ధాన్యం కొనుగోలు ..అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌: గ్రామాల్లోనే రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు సిఎం కెసిఆర్‌ స్పష్టం

Read more

గిట్టుబాటే సమస్యకు పరిష్కారం

పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులు పార్లమెంట్‌లో మూడు బిల్లులు ఆఘమేఘాలతో పెట్టడం, ఆమోదించుకోవడం పాలకవర్గాల ప్రతిష్ఠగా భావించడం అనైతికం. ఒకనాడు ఉల్లిధర పెరిగినందువల్లనే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఇది

Read more