ఎన్‌ఐఏ అధికారుల కారుపై రాళ్ల దాడి

కోలకతా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ బృందంపై దాడి జరిగింది. మేదినీపూర్ జిల్లాలోని భూపతినగర్‌ లో 2022లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో ఎన్‌ఐఏ

Read more