ఆలయాల్లో ‘ముక్కోటి’ రద్దీ

తెల్లవారుజామునుంచి నుంచి స్వామివార్ల ఉత్తర ద్వార దర్శనం

Mukkoti ekadasi
Mukkoti ekadasi

Hyderabad: ముక్కోటి ఏకాదశి సందర్భంగా  తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తుల తాకిడి మొదలైంది.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతోపాటు భద్రాద్రి, వేములవాడ ఆలయాలు భక్తులతోకిటకిటలాడుతున్నాయి.

తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయాల వద్ద క్యూలైన్లలోనిలుచున్నారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/