తనను రాజకీయ విధుల నుంచి రిలీవ్ చేయాలని నడ్డాను కోరిన గౌతం గంభీర్

న్యూఢిల్లీః టీమిండియా మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతం గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల నుంచి వైదొలగి క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు.

Read more

అట్టహాసంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం

షమీ ప్రతిభకు గుర్తింపుగా అర్జున అవార్డు ప్రకటించిన కేంద్రం న్యూఢిల్లీః భారత్ తరఫున అంతర్జాతీయంగా సత్తా చాటిన అత్యంత ప్రతిభావంతులైన పేసర్లలో మహ్మద్ షమీ ఒకడు. ఇటీవల

Read more

ముంబయి లేదా కోల్ కతాలో ఫైనల్స్ జరిగి ఉంటే ఇండియా గెలిచేదిః మమతా బెనర్జీ

ఫైనల్స్ కు పాపులు వచ్చారంటూ మోడీపై విమర్శలు కోల్ కతా : వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా ఓడిపోవడంపై రాజకీయ నేతలు కూడా తమదైన శైలిలో

Read more

ఓ చెడు శకునం స్టేడియంలో మ్యాచ్ చూడ్డం వల్లే భారత్ ఓడిందన్న రాహుల్‌గాంధీ

రాహుల్ మతి స్థిమితం కోల్పోయారన్న బిజెపి న్యూఢిల్లీః ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు

Read more

కోహ్లీ, షమీలపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ముంబయి లో నిన్న జరిగిన ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ ను ఇండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఐసీసీ మెగా టోర్నీలో ఫైనల్స్ కు

Read more

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

ఈ ప్రపంచకప్ లో తొలిసారి తలపడుతున్న ఇండియా, పాకిస్థాన్ అహ్మదాబాద్ః వన్డే ప్రపంచకప్ లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ లు

Read more

మన ప్లేయర్ల జెర్సీలపై కూడా భారత్ అని ఉండాలి : వీరేంద్ర సెహ్వాగ్

పేరు మనలో గర్వాన్ని నింపేలా ఉండాలన్న సెహ్వాగ్ న్యూఢిల్లీః ఇండియా పేరును భారత్ గా కేంద్ర ప్రభుత్వం మార్చబోతోందనే ప్రచారం ఊపందుకుంది. జీ20 దేశాధినేతలకు ఈ నెల

Read more

నేడు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ ను వీక్షించనున్నఇద్దరు ప్రధానులు

కాసేపు కామెంటరీ చెప్పనున్న మోడీ న్యూఢిల్లీః బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ

Read more

బస్సులోనే హోలీ సంబరాలు జరుపుకున్న టీమిండియా క్రికెటర్స్

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. సామాన్య ప్రజల దగ్గరి నుండి సినీ , రాజకీయ , బిజినెస్ ఇలా అన్ని రంగాల వారు కుటుంబ

Read more

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ కైవసం..బీసీసీఐ రూ. 5 కోట్ల నజరానా

బుధవారం అహ్మదాబాద్ స్టేడియంలో క్రికెటర్లను సత్కరించనున్న బోర్డు న్యూఢిల్లీః దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ నెగ్గిన భారత జట్టుకు బీసీసీఐ భారీ

Read more

రిషబ్ పంత్ చికిత్సకు అయ్యే ఖర్చును తమ ప్రభుత్వం భరిస్తుందిః ఉత్తరాఖండ్ సీఎం

డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ లో చికిత్స..ప్రాణాపాయం లేదన్న డాక్టర్  న్యూఢిల్లీః ఢిల్లీ-డెహ్రాడూన్ రహదారిపై టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురైన

Read more