బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా

ముంబయిః బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా చేశారు. భారత క్రికెటర్ల గురించి ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ చేసిన

Read more

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ కైవసం..బీసీసీఐ రూ. 5 కోట్ల నజరానా

బుధవారం అహ్మదాబాద్ స్టేడియంలో క్రికెటర్లను సత్కరించనున్న బోర్డు న్యూఢిల్లీః దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ నెగ్గిన భారత జట్టుకు బీసీసీఐ భారీ

Read more

మహిళా క్రికెటర్లకు శుభవార్త తెలిపిన బీసీసీఐ

ఇకపై మహిళా క్రికెటర్లకూ మగవాళ్లతో సమానంగా ఫీజు ముంబయి: బీసీసీఐ మహిళా క్రికెటర్లకు శుభవార్త తెలిపింది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులు చెల్లించనున్నట్లు ప్రకటించింది.

Read more

మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం

గంగూలీని సత్కరించిన బ్రిటిష్​ పార్లమెంట్​ లండన్‌ః భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీకి అరుదైన గౌర‌వం ద‌క్కింది. గంగూలీని బ్రిటిష్ పార్లమెంట్ సత్కరించింది.

Read more

ఐపీఎల్‌- 2022 పూర్తి షెడ్యూల్‌ విడుదల

మార్చి 26న తొలి మ్యాచ్‌- మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ ఐపీఎల్‌- 2022 సీజన్‌ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది మార్చి 26

Read more

ఐపీఎల్ క్రీడాభిమానులకు శుభ ‘వార్త’

25 శాతం మేర ప్రేక్షకులకు అనుమతి ఐపీఎల్ అభిమానుల‌కు బీసీసీఐ శుభవార్త తెలిపింది. ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌పై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో బుధవారం బీసీసీఐ చ‌ర్చ‌లు నిర్వహించింది. ఐపీఎల్ మ్యాచ్

Read more

సౌర‌వ్ గంగూలీకి కరోనా నిర్ధార‌ణ‌

స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌న్న‌ వైద్యులు ముంబయి : బీసీసీఐ అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీకి కరోనా సోకింది. ఇటీవ‌ల ఆయ‌న అనారోగ్యానికి గురి కావ‌డంతో క‌రోనా ప‌రీక్ష‌లు

Read more

ఐసీసీ క్రికెట్ కమిటీకి చైర్మన్ గా సౌరవ్ గంగూలీ

మెన్స్ క్రికెట్ కమిటీకి చైర్మన్ గా నియామకంప్రకటించిన ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే ముంబయి: బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడిగా

Read more

ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు షెడ్యూల్ ఖరారు

దుబాయ్ లో మిగిలిన 31 మ్యాచ్ ల నిర్వహణసెప్టెంబరు 19 నుంచి టోర్నీ షురూ ముంబయి: కరోనా కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ ఈ ఏడాది

Read more

మిగిలిన‌ మ్యాచ్‌లు యుఏఇ లో!

బీసీసీఐ స్పష్టత కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌-2021 మ్యాచ్‌ల పై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. మిగిలిన‌ మ్యాచ్‌ల‌ను యుఏఇ లో నిర్వ‌హిస్తామ‌ని పేర్కొంది. మొద‌టి

Read more

ఐపీల్ నిలిపివేత

బీసీసీఐ నిర్ణయం కరోనా వ్యాప్తి కారణంగా ఐపీఎల్ ఆగిపోయింది. ఈ మేరకు బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. కోల్ కతా, చెన్నై ఆటగాళ్లు కొందరు కరోనా బారిన పడ్డారు.

Read more