ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ఈ ప్రపంచకప్ లో తొలిసారి తలపడుతున్న ఇండియా, పాకిస్థాన్
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/10/World-Cup.-India-win-toss-and-elect-to-bowl-first-against-Pakistan-jpg.webp)
అహ్మదాబాద్ః వన్డే ప్రపంచకప్ లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లో అతిపెద్ద గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.