పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలంటూ టిఆర్ఎస్ నేతల డిమాండ్

పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని , లేకపోతే భద్రాచలం కు పెను ముప్పు రాబోతుందని టిఆర్ఎస్ నేతలు వాపోయారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప్రాథ‌మిక డిజైన్ మార్చి మూడు

Read more

రెండు రోజుల్లోనే కాఫర్ డ్యాం ఎత్తు పెంచారు

గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో గోదావరికి భారీ వరద చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురవడం తో

Read more

పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పటిష్ఠపరచడంతో పాటు ఎత్తు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు యుద్ధ

Read more

గోదావ‌రికి వ‌ర‌ద‌ నీరు .. పోల‌వ‌రం 48 గేట్లు ఎత్తివేత‌

అమరావతిః ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పోలవరం వద్ద ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి.. 9 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు

Read more

సోము వీర్రాజుపై అంబటి రాంబాబు విమర్శలు

కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారన్న అంబటి అమరావతి : ఏపీలో పోలవడం ప్రాజెక్టుపై రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Read more

డయా ఫ్రం వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బతిందో చర్చ జరగాలి : మంత్రి అంబటి

చంద్రబాబు, దేవినేని ఉమను చర్చకు రావాలని అంబటి సవాల్ అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని.. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం

Read more

చంద్రబాబు వల్లే పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు : సీఎం జగన్

స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారుఅన్ని సమస్యలను అధిగమించి పోలవరంను పూర్తి చేస్తామన్న సీఎం అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు పై సీఎం

Read more

రివర్స్ డ్రామా ఆడకపోతే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేది

పోలవరంను జగన్ తాకట్టు పెడుతున్నారు: దేవినేని ఉమ అమరావతి: కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన

Read more

పోలీసులపై నిప్పులు చెరిగిన మంత్రి పేర్ని నాని

పేర్ని నాని కారు తొలగించాలన్న పోలీసులుఏం… తమాషాగా ఉందా అంటూ ఫైర్ అమరావతి: సీఎం జగన్ , కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

Read more

పోలవరం పర్యటనలో సీఎం జగన్‌, కేంద్ర మంత్రి షెకావత్‌

అమరావతి: కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ తో క‌లిసి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద ప‌ర్య‌టిస్తున్నారు. ముందుగా దేవీప‌ట్నం

Read more

అమిత్ షాను కలిసిన వైస్సార్సీపీ ఎంపీలు

కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వాలని విన్నపం న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభలో పార్టీ

Read more