గోదావరి నది ఉగ్రరూపం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ

53.1 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం భద్రాచలం: గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతుండటంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శుక్రవారం రాత్రి ఏడు

Read more

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ

48 అడుగులకు చేరిన నీటిమట్టం భద్రాచలం: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6

Read more

గోదావరికి పెరిగిన నీటిమట్టం..భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి వరద ముంచెత్తుతున్నది. వరద ఉధృతి

Read more

ఏలూరు మహాశివరాత్రి ఉత్సవాల్లో విషాదం..

మహాశివరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం పట్టిసీమలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి

Read more

భద్రాచలం గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

మరోసారి భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు తోడు..తెలంగాణ లో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండడంతో గోదావరికి వరద పెరుగుతూ

Read more

గోదావరికి శాంతిపూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్

భద్రాచలంలో గోదావరి నదికి సీఎం కేసీఆర్ శాంతి పూజలు నిర్వహించారు. ఉదయం హన్మకొండ నుండి రోడ్డు మార్గాన భద్రాచలం కు చేరుకున్నారు. ముందుగా ఏరియల్ సర్వే చేయాలనీ

Read more

గంగమ్మకు మంత్రి పువ్వాడ ప్రత్యేక పూజలు

గంగమ్మకు హార‌తిచ్చిన..మంత్రి పువ్వాడ హైదరాబాద్ః భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. దీంతో రాములవారి పాదాల

Read more

భారీగా వరద ప్రవాహం ..శ్రీరాంసాగర్‌ 20గేట్ల ఎత్తివేత..

హైదరాబాద్‌ః భారీ వర్షలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో

Read more

గోదావ‌రికి వ‌ర‌ద‌ నీరు .. పోల‌వ‌రం 48 గేట్లు ఎత్తివేత‌

అమరావతిః ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పోలవరం వద్ద ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి.. 9 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు

Read more

ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా చర్యలు:సీఎస్‌

గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్‌ హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు,

Read more

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

హైదరాబాద్ : నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎనిమిది గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

Read more