అమిత్ షాను కలిసిన వైస్సార్సీపీ ఎంపీలు

కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వాలని విన్నపం న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభలో పార్టీ

Read more

రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం పోరాడండి

అమరావతి: టిడిపి ఎంపి కేశినేని నాని సిఎం జగన్‌, వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలపై మండిపడ్డారు. న్యాయవ్యవస్థ తీరును తప్పుపడుతూ పార్లమెంటు ప్రాంగణంలో నిన్న వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలు నిరసన చేపట్టిన

Read more

ఇద్దరు వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలకు కరోనా

చిత్తూరు ఎంపి రెడ్డప్ప, అరకు ఎంపి మాధవి న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఇద్దరు వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలకు కరోనా నిర్ధారణ అయింది. చిత్తూరు

Read more

ఢిల్లీకి బయలుదేరిన వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలు

విజయవాడ: వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలు : ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్‌ ఓంబిర్లాను కలవనున్నారు. వైఎస్‌ఆర్‌సిపి రెబల్‌ ఎంపి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు

Read more

రేపు ఢిల్లీ వెళ్లనున్న వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు

రఘురామకృష్ణరాజు అంశంపై స్పీకర్ తో సమావేశం అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు రేపు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళుతున్నారు. వారు స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు. రఘురామకృష్ణరాజుపై

Read more