పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రమాదం

పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. లోయర్ కాఫర్ డ్యాం వద్ద పనులు చేస్తుండగాప్రమాదవశాత్తు గోదావరి నదిలో డోజర్ మునిగిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందారు.

Read more

జగన్ చేసిన నేరాలు ఆంధ్రప్రదేశ్‌కు ఉరివేస్తున్నాయిః లోకేశ్

బాబాయ్ కేసు కోసం పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశాడని ఆరోపణ అమరావతిః సిఎం జగన్‌పై ఎక్స్ వేదికగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు

Read more

పోలవరంపై కేంద్ర ప్రభత్వం కీలక నిర్ణయం

పోలవరంపై కేంద్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణంలో తలెత్తిన లోపాల దిద్దుబాటుపై చర్యలు చేపట్టింది. ఈరోజు నుండి లోపల దిద్దుబాటు ఫై అధ్యయనం చేయాలని కేంద్ర

Read more

చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడుః అంబటి ఎద్దేవా

పోలవరం వైఎస్ కలల ప్రాజెక్ట్.. చంద్రబాబు తన బ్రెయిన్ చైల్డ్ అంటున్నారని ఆగ్రహం అమరావతిః ఎన్టీఆర్ కంటే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గొప్ప నటుడని

Read more

చింతలపూడి ప్రాజెక్టు వద్ద చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్

వైఎస్ నిర్వాకం వల్లే పోలవరం పదేళ్లు ఆలస్యమైందని వెల్లడి అమరావతిః ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం వద్ద టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సెల్ఫీ తీసుకుని వైఎస్‌ఆర్‌సిపి

Read more

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అన్నీ అబద్ధాలేః మంత్రి అంబటి

తొమ్మిదేళ్ల పాలనలో ప్రాజెక్టుల గురించి క్షణం కూడా ఆలోచించలేదేమని ప్రశ్నించిన అంబటి అమరావతిః పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు అన్నీ

Read more

దేశంలోని అష్ట దరిద్రాలకు కారణం కేంద్రం: ఉండవల్లి

ఏపీలో మోడీని వ్యతిరేకించే పార్టీలే లేవని విమర్శ అమరావతిః దేశంలోని అష్ట దరిద్రాలకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ఉమ్మడి

Read more

చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదుః జోగి రమేశ్

మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపణ అమరావతిః ఆరిపోయిన టిడిపికి చంద్రబాబు అధ్యక్షుడని ఏపీ మంత్రి జోగి రమేశ్ ఎద్దేవా చేవారు. చంద్రబాబు ఇచ్చిన ఏ

Read more

పోలవరం పర్యటనలో సిఎం జగన్‌

పనుల వివరాలను సీఎంకు వివరించిన అధికారులు పోలవరం: సిఎం జగన్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

Read more

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన

పోలవరంకు రూ. 12,911 కోట్ల నిధులను కేంద్రం ఇవ్వబోతోందన్న జీవీఎల్ న్యూఢిల్లీః పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు.

Read more

ఏపిలో పోలవరం కట్టేది సిఎం కెసిఆరేః మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్‌ః మేడే సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్ర భారతి లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ

Read more