ఢిల్లీలో 5.3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

గడ్డకట్టుకుపోతున్న కశ్మీరం న్యూఢిల్లీః దేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉత్తర భారతదేశం చలికి వణుకుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలను పొగమంచు కమ్మేస్తోంది. కశ్మీర్‌లో అయితే పరిస్థితి మరింత

Read more

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు..తొలి చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

విజయ్ నాయర్ కు 13 రోజుల రిమాండ్ న్యూఢిల్లీ్‌ః పలు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు వేగంగా సాగుతోంది.

Read more

ఢిల్లీలో వ్యాయు కాలుష్యం ఎఫెక్ట్‌.. కుటుంబంలో ఒకరికి కాలుష్య సంబంధిత సమస్య

లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో మెజారిటీ కుటుంబాలు కాలుష్యం

Read more

భారత కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలకు ప్రధాని మోడి ఆతిథ్యం

భారత క్రీడాకారులను అభినందించిన మోడీ న్యూఢిల్లీః ప్రధాని మోడి ఈరోజు బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు తన అధికారిక

Read more

సెక్యూరిటీ లేకుండానే..గురుద్వారా సిస్​ గంజ్​ సాహిబ్ కు

ప్రధాని మోడీ ఆకస్మిక సందర్శన New Delhi: ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం గురుద్వారా సిస్​ గంజ్​ సాహిబ్​ను ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా సందర్శించారు. గురు తేగ్​

Read more

ఢిల్లీలోని అపోలో సిబ్బంది పై మృతురాలి బంధువుల దాడి

కరోనా మహిళ మృతిచెందడంతో ఆగ్రహం New Delhi: ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిపై మృతురాలి బంధువులు దాడికి పాల్పడ్డారు ఆసుపత్రిలో బెడ్ లభించకపోవడంతో కరోనా సోకిన ఓ మహిళా

Read more

సీజేఐగా జస్టిస్ ఎన్​.వి రమణ ప్రమాణం

55 ఏళ్ల తర్వాత అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్ఠించిన రెండో తెలుగు వ్యక్తిగా కీర్తి New Delhi: భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్​.వి. రమణ ప్రమాణం

Read more

బాక్సింగ్ శిక్షణా శిబిరంలోఇద్దరికి కరోనా పాజిటివ్

క్వారంటైన్ కు తరలింపు New Delhi: జాతీయ మహిళా బాక్సింగ్ శిక్షణా శిబిరంలో ఇద్దరు అసిస్టెంట్ కోచ్ లకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వారిని

Read more

దేశంపై ‘మహమ్మారి’ పంజా

రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు New Delhi : భారత్ లో కరోనా కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ ప్రకారం తాజాగా

Read more

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌ చంద్ర!

కేంద్ర ప్రభుత్వం సమ్మతి New Delhi: దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌ చంద్ర నియామకం కానున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను

Read more

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నియామకం

ఈనెల 24న బాధ్యతల స్వీకారం New Delhi: భార‌త సుప్రీంకోర్టు 48వ‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నియామకం అయ్యారు. నూత‌న సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ

Read more