66వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

న్యూఢిల్లీః అమెరికా పౌరసత్వాని భారతీయులు భారీ స్థాయిలో పొందుతున్నారు. అమెరికా పౌరులుగా మారిన విదేశీయుల్లో సంఖ్యాపరంగా భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో మెక్సికో ప్రజలు

Read more

మాల్దీవుల నుంచి బహిష్కరణకు గురైన 43 మంది భారతీయులు

మాలే : వీసా రూల్స్ ఉల్లంఘన సహా పలు నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మాల్దీవుల ప్రభుత్వం 43 మంది భారతీయులను వెనక్కి పంపించింది. దేశంలో అక్రమ వ్యాపారాలు,

Read more

ఆస్ట్రేలియా బీచ్‌లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి

మెల్‌బోర్న్‌ః ఆస్ట్రేలియా లో బీచ్‌కు వెళ్లిన నలుగురు భారతీయులు నిటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్‌ ఐలాండ్‌కు చెందిన బీచ్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం

Read more

వీసా లేకుండానే భారత పౌరుల పర్యటనకు థాయ్‌లాండ్ గ్రీన్‌సిగ్నల్

నవంబర్ 10 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఆఫర్ బ్యాంకాక్ : థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఆ దేశం గుడ్‌న్యూస్ చెప్పింది. వీసా

Read more

‘ఆపరేషన్ అజయ్’.. 235 మంది భారతీయులతో ఢిల్లీ చేరిన రెండో విమానం

కేంద్ర ప్రభుత్వానికి ఎన్నారైల ధన్యవాదాలు న్యూ ఢిల్లీః ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. నేడు ఉదయం మరో విమానం

Read more

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం..’ఆపరేషన్ అజయ్’ ప్రారంభం

ఇజ్రాయెల్ లో పెద్ద సంఖ్యలో చిక్కుకున్న భారతీయులు న్యూఢిల్లీః ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ లో పెద్ద సంఖ్యలో విదేశీయులు చిక్కుకుపోయారు.

Read more

అమెరికా వీసాలు.. యుఎస్ ఎంబసీ సరికొత్త రికార్డు

ఈ ఏడాది ఇప్పటివరకు భారతీయులకు 10 లక్షల వీసాలు ఇచ్చిన అమెరికా న్యూఢిల్లీః భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వీసాల జారీలో రికార్డు సృష్టించింది. 2023లో

Read more

రష్యాలో చిక్కుకున్న భారతీయులు అమెరికాకు తరలింపు

భారతీయుల సౌకర్యార్థం అదనపు సిబ్బందిని రంగంలోకి దింపిన ఎయిర్ ఇండియా న్యూఢిల్లీః రష్యాలో ఎయిర్‌ ఇండియా విమానం అత్యవసరంగా దిగడంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు నేడు మళ్లీ

Read more

ఆపరేషన్‌ కావేరీ..జెడ్డా నుంచి 231 మంది భారతీయ పౌరులతో బయల్దేరిన విమానం

జెడ్డాః సూడాన్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్‌ కావేరీలో భాగంగా భారతీయ పౌరులతో కూడిన 12వ విమానం సౌదీ అరెబియాలోని జెడ్డా నుంచి ముంబయి బయల్దేరింది.

Read more

‘ఆపరేషన్‌ కావేరి’ ..సుడాన్‌ నుంచి సౌదీ చేరుకున్న మరో 135 మంది

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కావేరి’ తో సుడాన్‌ లో చిక్కుకున్నభార‌తీయులను స్వదేశానికి తరలిస్తోంది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా

Read more

సూడాన్‌లో భారతీయుల పరిస్థితిపై ప్రధాని మోడీ అత్యవసర సమీక్ష!

న్యూఢిల్లీః సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌లో మూడవ రోజూ హింస కొనసాగింది. అక్కడే చిక్కుకున్న భారతీయుల భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెస్క్యూ

Read more