రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు

వలస కూలీలను బస్సులు,‌ రైళ్లలో స్వస్థలాలకు పంపించాలి న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖలు రాసి కీలక సూచనలు చేశారు.

Read more

సిటీ బస్సుల్లో వలస కూలీల తరలింపు

నేడు బీహర్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు ఆరు బస్సులు పయనం హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా వేలాది మంది వలస కూలీలు నగరంలో చిక్కుకుపోయారు. కూలి కోసం పొట్ట చేత

Read more

మమతాబెనర్జీకి అమిత్‌ షా లేఖ

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడానికి కేంద్రానికి పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్

Read more

తెలంగాణ చేరుకున్న బీహార్‌ వలస కార్మికులు

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సొంత రాష్ట్రాలకు వెళ్లిన వలస కార్మికులు తిరిగి వస్తున్నారు. తొలి విడతగా బీహార్ నుండి 225 మంది వలస కూలీలు హైదరాబాద్‌కు

Read more

వలస కార్మికుల మృతిపై స్పందించిన ప్రధాని

రైలు ప్రమాద ఘటన తెలుసుకుని చాలా బాధపడ్డాను..ప్రధాని మోడి న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదం వలస కార్మికుల మృతిపై స్పందించారు. ‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైలు

Read more

ఘోర రైలు ప్రమాదం… 15 మంది మృతి

రైల్వే ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులు..దూసుకెళ్లిన గూడ్స్ రైలు ఔరంగబాద్‌: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈరోజు తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం సంభవించింది. . రైలు పట్టాలపై

Read more

వలస కార్మికులకు కూడా ఆర్థిక సాయం

కరోనా సమయంలో పేదలను సిఎం కెసిఆర్‌ ఆదుకున్నారు.. మంత్రి జగదీష్ రెడ్డి హైదరాబాద్‌: మంత్రి జగదీష్ రెడ్డి కరోనా పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు.

Read more

రాజమహేంద్రవరంలో వలస కూలీల ఆందోళన

రైళ్లలో తమ సొంత రాష్ట్రాలకు పంపాలని డిమాండ్‌ రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు పనుల కోసం బీహర్‌ చత్తీష్‌ఘడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలనుంచి సుమారు 400 మంది వలస కూలీలు

Read more

కరోనా నివారణ చర్యలలో ప్రభుత్వం విఫలం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ నేతలతో కలిసి రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. ఈ

Read more

వలస కార్మికుల తరలింపుపై స్పష్టత నిచ్చిన పోలీసులు

రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన తర్వాత వారికి ఓటిపి నంబర్‌ పంపనున్నట్లు తెలపిన పోలీసులు హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన వలసకూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు

Read more

వలస కార్మికులతో బయలు దేరిన మరో రైలు

ఈ ఉదయం ఘట్‌కేసర్‌ నుంచి మొదలయిన ప్రయాణం హైదరాబాద్‌:లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం

Read more