వలస కార్మికుల దుస్థితి కేంద్రానికి పట్టడం లేదు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రంలోని ప్రధాని మోడి ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల దుస్థితి కేంద్రానికి

Read more

శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా..33 మందికి గాయాలు

ప్రమాద సమయంలో బస్సులో 42 మంది శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం సంభవించింది. 42 మంది వలస కూలీలతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో

Read more

వలస కార్మికుల కోసం కాంగ్రెస్‌ పార్టీ బస్సుల ఏర్పాట్లు

వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నల్లగొండ: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి నల్లగొండ నుంచి ఒరిస్సాకు వలస

Read more

వలస కార్మికులతో రాహుల్‌ గాంధీ చర్చ

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికుల తమ సొంత రాష్ట్రలకు వెళ్తుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని వలస కార్మికులతో

Read more

శ్రామిక్ రైళ్లకు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు.. కేంద్రం

హోంశాఖ అనుమతితో శ్రామిక్ రైళ్లను నడుపుతుంది న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వసల కార్మికులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు నడుపుతున్న విషయం

Read more

రాష్ట్రాలకు కేంద్రం లేఖ

వలస కార్మికుల కోసం మరిన్ని శ్రామిక్‌ రైళ్లను నడపాలి న్యూఢిల్లీ: వలస కార్మికుల వారి స్వస్థలాలకు చేర్చేందుకు మరిన్ని శ్రామిక్‌ రైళ్లను నడపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత

Read more

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

29 మంది వలస కార్మికులకు గాయలు..ఇద్దరి పరిస్థితి విషమం హైదరాబాద్‌: తెలంగాణలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో 19 మంది వలస కూలీలు గాయపడ్డారు.

Read more

భారత్‌ నిర్మాణంలో వారి పాత్ర కీలమైంది

దేశం మొత్తం వలస కార్మికులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. లక్షలాది మంది వలస కూలీలు

Read more

వలసకూలీలపై పోలీసుల లాఠీఛార్జి

తాడేపల్లిలో సైకిళ్లపై వెళ్తున్న 150 మంది కూలీలపై పోలీసుల లాఠీచార్జీ విజయవాడ: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు ఉదయం వలసకూలీలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో కూలీలు

Read more

వలస కార్మికులకు నాగలాండ్‌ ఆఫర్‌

రూ. 10 వేలు ఇస్తాం.. రాష్ట్రానికి రావొద్దు కొహిమా: ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వెళ్లిన తమ రాష్ట్ర కూలీలు ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి రావొద్దని నాగాలాండ్

Read more

వలస కార్మికులతో శ్రీకాకుళంకు శ్రామిక్‌ రైలు

వీరిలో 635 మంది మత్స్యకారులు శ్రీకాకుళం: తమిళనాడు నుండి 889 మంది వలస కార్మికులతో శ్రామిక్‌ రైలు ఈరోజు ఉదయం శ్రీకాకుళం చేరుకుంది. రైలులో జిల్లాకు చేరుకున్న

Read more