నాలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కంపించిన భూమి

తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు న్యూఢిల్లీః భారత్ నలుమూలలా నేడు భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక, వాయవ్యంలో గుజరాత్, ఈశాన్యాన మేఘాలయ

Read more

మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణం

మేఘాలయః ఈశాన్యం రాష్ట్రం మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫఘు

Read more

నాగాలాండ్‌ ఎన్నికల్లో సరికొత్త రికార్డు..అసెంబ్లీ ఎన్నికల్లో తొలి మహిళ విజయం

న్యూఢిల్లీః నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ అభ్యర్ధి గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఎన్‌డీపీపీ అభ్యర్ధి హెకానీ జఖాలు విజయం సాధించారు. గత 60 ఏళ్లలో

Read more

మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు..త్రిపురలో ఆధిక్యం దిశగా బిజెపి

నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌‌ లలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు

Read more

నాగాలాండ్‌, మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్‌

న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. రెండు రాష్ట్రాల్లో 60

Read more

మేఘాలయాలో స్వల్ప భూకంపం.. 4.0 తీవ్రత

షిల్లాంగ్‌: మేఘాలయాలో భూమి స్వల్పంగా కంపించింది. తురాలో ఈ రోజు ఉదయం 6.32 గంటలకు భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.0గా నమోదైంది. తురాకి 43

Read more

మంత్రి కేటీఆర్‌తో మేఘాల‌య సీఎం సంగ్మా భేటీ

శాలువా కప్పి సత్కరించిన కేటీఆర్ దంపతులు హైదరాబాద్: మంత్రి కేటీఆర్ తో మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా భేటీ అయ్యారు. ఈరోజు ప్రగతి భవన్ లో కేటీఆర్,

Read more

మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ..టీఎంసీ లోకి మాజీ సీఎం

కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తప్పడం లేదు. ఇప్పటికే గత కొంతకాలంగా అధికారం లేక ప్రజల్లో నమ్మకం నిలుపోకోలేక ఇబ్బందులు పడుతున్న పార్టీ కి..ఇప్పుడు సొంత

Read more

ఢిల్లీ పెద్దలపై గవర్నర్ సత్యపాల్ విమర్శలు

కుక్క చనిపోయినా సంతాపం తెలిపే ఢిల్లీ నేతలు.. 600 మంది రైతులు చనిపోయినా పట్టించుకోవడం లేదు: గవర్నర్ సత్యపాల్ మాలిక్ షిల్లాంగ్: సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న

Read more

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

షిల్లాంగ్‌: మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాంగ్‌చ్రామ్ ప్రాంతంలో గత అర్ధరాత్రి ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. దీంతో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు

Read more

అసోంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి అసోంలో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అసోంలోని ధుబ్రీ, మేఘాలయలోని ఫుల్బరి మధ్య వంతెన నిర్మాణ పనులను

Read more