ఈ నెల 8న త్రిపురలో పర్యటించనున్న ప్రధాని మోడీ

8న త్రిపురలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. న్యూఢిల్లీః ప్రధాని మోడీ ఈ నెల 8న త్రిపురలో పర్యటించబోతున్నారు. త్రిపురలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొననున్నారు.

Read more

నాగాలాండ్‌ ఎన్నికల్లో సరికొత్త రికార్డు..అసెంబ్లీ ఎన్నికల్లో తొలి మహిళ విజయం

న్యూఢిల్లీః నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ అభ్యర్ధి గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఎన్‌డీపీపీ అభ్యర్ధి హెకానీ జఖాలు విజయం సాధించారు. గత 60 ఏళ్లలో

Read more

మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు..త్రిపురలో ఆధిక్యం దిశగా బిజెపి

నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌‌ లలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు

Read more

ప్రశాంతంగా ముగిసిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా పూర్తియ్యాయి. 60 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 81.10 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ

Read more

నేడు త్రిపురలో పర్యటించనున్న ప్రధాని

అగర్తలా ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నేడు త్రిపురలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అగర్తాలాలోని మహారాజా బీర్

Read more

కళాశాలల్లో హెచ్‌ఐవి టెస్టులు..త్రిపుర సీఎం ఆదేశం

త్రిపుర రాజధాని అగర్తలాలో పెరుగుతున్న ఎయిడ్స్ కేసులుడ్రగ్స్ వల్లే విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారన్న సీఎం విప్లవ్ కుమార్ దేవ్డ్రగ్స్ మూలాలను కనుక్కోవాలని ఆదేశం త్రిపుర : త్రిపుర

Read more

భారత్‌-బంగ్లాదేశ్ మధ్య ‘మైత్రి సేతు’ ను ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య నిర్మించిన ‘మైత్రి సేతు’ బ్రిడ్జిని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. భారత్‌తో ముఖ్యంగా ఈశాన్య భారతాన్ని కలుపుతూ

Read more