ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు..షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. లోక్‌సభతోపాటే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా

Read more

దేశంలో 96.88 కోట్ల ఓటర్లు.. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్న ఈసీ

న్యూఢిల్లీః అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రానే వచ్చింది. భారత ముఖ్య ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌లు సుఖ్‌బీర్‌ సింగ్‌

Read more

మాజీ ఎంపీ వినోద్ కుమార్ హోటల్లో సోదాలు

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన హోటల్ లో పోలీసులు సోదాలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి

Read more

పంజాబ్‌లో 8 లోక్‌స‌భ స్థానాల‌కు ఆమ్ ఆద్మీ అభ్య‌ర్థుల‌ ప్ర‌క‌టన

చండీఘ‌డ్‌: పంజాబ్‌లో 8 లోక్‌స‌భ స్థానాల‌కు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయ‌నున్న‌ది. ఆ 8 మంది స‌భ్యుల జాబితాను రిలీజ్ చేశారు. దీంట్లో అయిదు మంది

Read more

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘నారీ న్యాయ్ గ్యారెంటీ’ వివరాలు ఇవే..

న్యూఢిల్లీః పార్లమెంట్ ఎన్నికలు సమీపించడంతో… దేశవ్యాప్తంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ‘నారీ న్యాయ్ గ్యారెంటీ’ని ప్రకటించింది. ఇందులో భాగంగా బుధవారం మహిళలకు

Read more

195 మంది అభ్యర్థులతో బిజెపి తొలి జాబితా విడుదల

దేశంలో లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. జాతీయ పార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో

Read more

మార్చి 4న తెలంగాణ కు ప్రధాని మోడీ

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి తెలంగాణ లో ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు పర్యటించబోతున్నారు. పది ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న

Read more

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీః మమతా బెనర్జీ ప్రకటన

కోల్‌కతాః ఇండియా కూటమిలో కొనసాగే విషయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం కీలక ప్రకటన చేశారు. కూటమిలో పెద్దన్న పాత్ర

Read more

అధిష్ఠానం ఆదేశిస్తే నా కుమారుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తాడుః గుత్తా సుఖేందర్ రెడ్డి

అయోధ్య అంశం తర్వాతబిజెపికి ఓట్లు పెరిగే అవకాశముంది.. హైదరాబాద్‌ః అయోధ్య అంశం తర్వాత బిజెపికి కొన్ని ప్రాంతాల్లో రెండు నుంచి మూడు శాతం మేర ఓట్లు పెరిగే

Read more

రాజకీయాల్లోకి కృష్ణంరాజు భార్య.. స్పందించిన శ్యామలాదేవి

అమరావతిః దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. నర్సాపురం నుంచి వైఎస్‌ఆర్‌సిపి తరఫున ఆమె లోక్ సభకు పోటీ

Read more

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంపై కేటీఆర్ సమీక్ష

అసెంబ్లీ ఎన్నికలో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..నియోజకవర్గాలకు సంబంధించి నేతలతో సమీక్షా

Read more