అద్వానీకి భారతరత్న అవార్డును ప్రదానం చేసిన రాష్ట్రపతి

మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్‌కే అద్వానీకి ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్న అవార్డు ప్రదానం చేసారు.

Read more

ఎల్‌కే అడ్వానీతో బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ భేటి

న్యూఢిల్లీః బిజెపి అగ్రనేత ఎల్‌కే అడ్వానీ ని బీహార్‌ ముఖ్యమంత్రి , జేడీయూ నేత నితీశ్ కుమార్ కలిశారు. అడ్వానీకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత

Read more

అద్వాణీకి భారతరత్న..ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందిః ప్రధాని మోడీ

అద్వాణీతో మాట్లాడి, అభినందనలు తెలియజేశానన్న మోడీ న్యూ ఢిల్లీః బిజెపి అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు అద్వాణీని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపిక

Read more

అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అద్వానీ!

అయోధ్య: జనవరి 22న ప్రధాని మోడీ సమక్షంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బిజెపి కురువృద్ధుడు, సీనియర్ నేత అద్వానీ

Read more

అద్వానీ, జోషీలకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం

హాజరయ్యేందుకు ప్రయత్నిస్తామన్న ఇద్దరు నేతలు న్యూఢిల్లీః బిజెపి కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రావద్దని కోరామని

Read more

అయోధ్య రామమందిర ప్రారంభఉత్సవానికి రావొద్దు.. అద్వానీ, జోషీలకు ట్రస్ట్‌ సూచన

విన్నపాన్ని అంగీకరించిన సీనియర్ నేతలు న్యూఢిల్లీః అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కారణమైన బిజెపి సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఆలయ ప్రారంభోత్సవానికి దూరంగా

Read more

ఎల్‌కే అద్వానీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

రాజ్ నాథ్ తో కలిసి అద్వానీ ఇంటికి వెళ్లిన మోడీ న్యూఢిల్లీః బిజెపి సీనియర్ నేత, భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (95)జన్మదినం

Read more

అద్వానీ పుట్టిన రోజు వేడుక‌ల్లో ఉప రాష్ట్రపతి, ప్ర‌ధాని

శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వచ్చిన ప్రముఖులు న్యూఢిల్లీ : భార‌త మాజీ డిప్యూటీ ప్ర‌ధాని ఎల్‌కే అద్వానీ 94వ పుట్టిన రోజు ఇవాళ‌. ఈ నేప‌థ్యంలో

Read more

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కీలక తీర్పు

అద్వానీ సహా నిందితులందరూ నిర్దోషులే లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కీలక తీర్పు వెలువడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్ కే యాదవ్ 2000

Read more

అద్వానీ, జోషీకి అందని ఆహ్వానం

న్యూఢిల్లీ: ఆగస్టు 5న ప్రధాని మోడి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అందుకోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని

Read more