పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న‌.. అవార్డు అందుకున్న కొడుకు ప్రభాకర్ రావు

న్యూఢిల్లీః పీవీ నరసింహారావు తరఫున ఆయన కుటుంబం భారతరత్నను స్వీకరించింది. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌‌లో జరిగిన కార్యక్రమంలో

Read more

కర్పూరి ఠాకూర్‌ కుటుంబ సభ్యులతో ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ‘భారతరత్న’కు ఎంపికైన బిహార్‌ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్‌ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఆయన అధికారిక

Read more

మా తండ్రి బ్ర‌తికి ఉన్న స‌మ‌యంలో ఈ అవార్డు వ‌స్తే ఎంతో సంతోషించే వారుః సౌమ్యా స్వామినాథ‌న్

న్యూఢిల్లీ: ఈరోజు కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత ఎంఎస్ స్వామినాథ‌న్‌ కు భార‌త ర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎంఎస్ స్వామినాథ‌న్ కూతురు, డ‌బ్ల్యూహెచ్‌వో డైరెక్ట‌ర్

Read more

దేశం కోసం చరణ్‌సింగ్‌ చేసిన ఎనలేని సేవలకు ఈ పురస్కారం అంకితంః ప్రధాని మోడీ

న్యూఢిల్లీః మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌కు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడం మా ప్రభుత్వం చేసుకున్న అదృష్టమని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన ఎనలేని

Read more

పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించడం సంతోషంగా ఉందిః పీవీ కుమార్తె వాణీదేవి

హైదరాబాద్‌ః పీవీ న‌ర‌సింహారావుకు కేంద్ర ప్ర‌భుత్వం భార‌త ర‌త్న ప్ర‌క‌టించ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని ఆయ‌న కుమార్తె వాణీదేవి స్వాగ‌తించారు. పీవీకి భార‌త‌ర‌త్న ఆల‌స్యంగా ప్ర‌క‌టించినా సంతోషంగా ఉంద‌ని అన్నారు.

Read more

పివి నరసింహారావుకు భారత రత్న..కెసిఆర్‌ హర్షం

హైదరాబాద్‌ః తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ న‌ర్సింహారావు కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం భార‌త‌ర‌త్న వరించింది. పీవీ న‌ర్సింహారావుతో పాటు

Read more

పీవీ నరసింహారావుకు భారతరత్న

ఎక్స్ వేదికగా ప్రకటించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీః తెలుగుజాతి ఆణిముత్యం, బహుబాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారత ప్రభుత్వం దేశ

Read more

ఎల్‌కే అడ్వానీతో బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ భేటి

న్యూఢిల్లీః బిజెపి అగ్రనేత ఎల్‌కే అడ్వానీ ని బీహార్‌ ముఖ్యమంత్రి , జేడీయూ నేత నితీశ్ కుమార్ కలిశారు. అడ్వానీకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత

Read more

అద్వాణీకి భారతరత్న..ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందిః ప్రధాని మోడీ

అద్వాణీతో మాట్లాడి, అభినందనలు తెలియజేశానన్న మోడీ న్యూ ఢిల్లీః బిజెపి అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు అద్వాణీని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపిక

Read more

ఎంఎస్ స్వామినాథన్‌ను భారతరత్నతో గౌరవించాలి : కేంద్రానికి తెలంగాణ సర్కారు వినతి

హైదరాబాద్‌ః ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ భౌతికకాయానికి చెన్నైలో శనివారం మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బెజంట్ నగర్ ఎలక్ట్రిక్ స్మశానవాటికలో

Read more

అమితాబ్ ఒక లెజెండ్, ఇండియాకే ఐకాన్ః మమతా బెనర్జీ

భారతరత్నకు అన్ని విధాలా అర్హుడని వ్యాఖ్య కోల్ కతాః పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరికొత్త డిమాండ్ చేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు దేశ

Read more