పీవీ నరసింహారావుకు భారతరత్న.. అవార్డు అందుకున్న కొడుకు ప్రభాకర్ రావు
న్యూఢిల్లీః పీవీ నరసింహారావు తరఫున ఆయన కుటుంబం భారతరత్నను స్వీకరించింది. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో
Read more