వైఎస్‌ఆర్‌ కంటి వెలుగును ప్రారంభించిన సిఎం జగన్‌

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ నేడు కర్నూలులో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా నాడు-నేడు పథకాన్ని కూడా ఈ కార్యక్రమంలోనే సిఎం జగన్‌ ప్రారంభించారు.

Read more