జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆసుపత్రులు నిర్మిస్తాం

కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతాం కర్నూల్‌: కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవసరమైన చోట జాతీయ స్థాయి ప్రమాణాలతో

Read more

కంటివెలుగు ప్రారంభోత్సవంలో కాటసాని ప్రసంగం

అమరావతి: వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే కాటసాని రాంభుపాల్‌ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు. కర్నూల్‌ను జ్యూడిషయల్‌ క్యాపిటల్‌గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రిపై

Read more

వైఎస్‌ఆర్‌ కంటి వెలుగును ప్రారంభించిన సిఎం జగన్‌

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ నేడు కర్నూలులో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా నాడు-నేడు పథకాన్ని కూడా ఈ కార్యక్రమంలోనే సిఎం జగన్‌ ప్రారంభించారు.

Read more