శ్రీనగర్‌లో నేటి నుంచి జీ20 సమావేశాలు

సమావేశానికి హాజరుకానున్న 60 మంది జీ20 దేశాల ప్రతినిధులు శ్రీనగర్‌ః ఈరోజు నుండి జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల ప్రారంభం కానున్నాయి.

Read more

జమ్మూకశ్మీర్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం..టెక్నీషియన్ తెలంగాణ వాసి మృతి

హైదరాబాద్ః నిన్న జమ్మూకశ్మీర్‌లోని కిష్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో తెలంగాణ అధికారి మృతి చెందారు. ఆయన పేరు పబ్బల్ల అనిల్ (29).

Read more

జమ్మూకశ్మీర్‌లో కుప్పకూలిన ఆర్మీ ఛాపర్‌

శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్‌ లోని కిశ్త్‌వాఢ్‌ సమీపంలో ఓ ఆర్మీ హెలికాప్టర్‌ గురువారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు అధికారులు ఉన్నట్లు సమాచారం. మార్వా ప్రాంతంలోని నదిలో

Read more

బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

హతమైన ఇద్దరూ స్థానిక ఉగ్రవాదులుగా గుర్తింపు బారాముల్లా: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.

Read more

ఆర్మీ కాన్వాయ్‌పై దాడి..జవాన్లపై 36 రౌండ్ల కాల్పులు జరిపిన ఉగ్రవాదులు

రెండు గ్రూపులకు చెందిన ఏడుగురు ఉగ్రవాదుల దాడిహోంశాఖ, ఎన్ఏఐకు ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడి పూంచ్: జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ ప్రాంతంలో ఉగ్రదాడి ఘటనలో ఐదుగురు

Read more

ఆర్మీ ట్రక్‌పై ఉగ్రదాడి.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటన

కదలికల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన శ్రీనగర్‌ః జమ్మూకశ్మీరులోని పూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి ఘటనతో ఆ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర

Read more

అమర్‌నాథ్‌ యాత్రకు ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు

జూలై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. న్యూఢిల్లీః జమ్మూ కాశ్మీర్‌లో 62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైందని

Read more

ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోవాలి..పక్క దేశాలపై బురదజల్లుతున్నారుః పాక్‌కు భారత్‌ హితవు

భారత్ పై పాక్  బురదజల్లే ప్రయత్నమంటూ తిప్పికొట్టిన జగ్ ప్రీత్ కౌర్ జెనీవాః పొరుగుదేశాలపై బురదజల్లే కార్యక్రమానికి ఇకనైనా స్వస్తి చెప్పి సొంత ప్రజల కష్టాలను తీర్చే

Read more

పాకిస్థాన్‌ మాటలకు స్పందించడం కూడా వ్యర్థమేః భారత్‌

న్యూయార్క్‌ః అంతర్జాతీయ వేదికపై మరోసారి పాకిస్థాన్‌ భంగపాటు తప్పలేదు. ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో జ‌మ్మూక‌శ్మీర్‌పై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావ‌ల్ భుట్టో జ‌ర్దారి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఇండియా

Read more

భారత్‌పై పాక్‌ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్‌ను తమ పాదాల కింద నలిపేస్తాం.. పాక్ ప్రధాని ఇస్లామాబాద్: కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పర్యటించిన పాకిస్థాన్ ప్రధాని

Read more

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా

దేశం గురించి ఆందోళన చెందుతున్నానని, అందుకే యాత్రలో పాల్గొంటున్నానని వెల్లడి శ్రీనగర్‌ః కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు వచ్చింది.

Read more