హిమాచల్ ప్రదేశ్ లో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలు అవ్వగా..ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నారు.

Read more

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది. లక్ష ఉద్యోగాలు, ఒపిఎస్ (పాత పెన్షన్‌ విధానం) అమలు, మహిళలకు నెలకు

Read more

హిమాచల్‌ ఎన్నికలు… అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించిన బిజెపి , కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బిజెపి 62 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి

Read more

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తుంది: ప్రియాంక గాంధీ

సోలన్ః ఈరోజు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని సోల‌న్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ప‌రివ‌ర్త‌న్ ప్రతిజ్ఞా ర్యాలీలో పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ ప్రియాంకా గాంధీ వాద్రా పాల్గొని ప్ర‌సంగించారు. ఈ

Read more

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ షెడ్యూల్‌ విడుదల

న‌వంబ‌ర్ 12న హిమాచ‌ల్‌ అసెంబ్లీ ఎన్నికలు..68 స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ న్యూఢిల్లీః ఉత్త‌రాది రాష్ట్రం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం..

Read more

హిమాచ‌ల్‌లో ప్రారంభమైన కాంగ్రెస్ ఎన్నిక‌ల‌ ప్ర‌చారం

సలోన్‌ః హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో అప్పుడే ఎన్నిక‌ల సందండి మొద‌లైంది. ఆ రాష్ట్రంలో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగనున్న నేప‌థ్యంలో.. కాంగ్రెస్ పార్టీ అంద‌రికంటే ముందుగానే ప్ర‌చారం షురూ చేస్తున్న‌ది.

Read more

నేడు గుజరాత్‌, హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్న ఈసీ

న్యూఢిల్లీః గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి

Read more

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం : లోయలో పడ్డ టెంపో..ఏడుగురు మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్ట్‌లతో వెళ్తున్న టెంపో ట్రావెలర్‌ వెహికల్‌అదుపు తప్పి లోయలో పడడంతో ఏడుగురు టూరిస్ట్‌లు చనిపోగా , 10 మందికి పైగా

Read more

కూలిన చ‌క్కి రైల్వే బ్రిడ్జ్‌..14 మంది మృతి

సిమ్లాః భారీ వర్షాల కారణంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కంగ్రా జిల్లాలో ఉన్న చ‌క్కి బ్రిడ్జ్ ఈరోజు కూలింది. శ‌నివారం ఆ బ్రిడ్జ్ కూలినట్లు జిల్లా మెజిస్ట్రేట్ రోహిత్

Read more

లోయలో పడిన బస్సు.. 16 మంది మృతి

కులు నుంచి సయంజ్ కు బస్సు వెళ్తుండగా ప్రమాదం సిమ్లాః హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి.. 16మంది మృతిచెందిన విషాద ఘటన

Read more

సిమ్లాలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌లో ప్రదాని మోడీ

న్యూఢిల్లీ : బీజేపీ 8ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ శిమ్లాలో నిర్వహించిన గరీబ్​ కల్యాణ్​ సమ్మేళన్​లో ప్రధాని మోడీ ప్రసంగిచారు. గత 8 ఏళ్లలో

Read more