సిమ్లాలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌లో ప్రదాని మోడీ

న్యూఢిల్లీ : బీజేపీ 8ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ శిమ్లాలో నిర్వహించిన గరీబ్​ కల్యాణ్​ సమ్మేళన్​లో ప్రధాని మోడీ ప్రసంగిచారు. గత 8 ఏళ్లలో

Read more

హిమాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని

హిమాచల్‌ ప్రదేశ్‌: ప్రధాని నరేంద్ర మోడీ హిమాచల్‌ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈసందర్బంగా ప్రధాని 28,197 కోట్ల విలువైన 287 పెట్టుబడి ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు. ధౌలసిద్ధా హైడ్రోపవర్‌

Read more

నేడు హిమాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని

రూ. 11వేల కోట్ల ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు హైదరాబాద్: ప్రధాని మోడీ నేడు హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రూ.11,000 కోట్ల విలువైన జలవిద్యుత్

Read more

సిమ్లాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ పర్యటన

సిమ్లా : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ మూడు రోజుల పర్యటన నిమిత్తం హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు వచ్చారు. ప్రత్యేక ఆర్మీ హెలీకాప్టర్‌లో వచ్చిన కోవింద్‌కు హిమాచల్‌ గవర్నర్‌

Read more

కోవిడ్ వ్యాక్సినేషన్ లబ్ధిదారులతో ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం హిమాచల్ ప్రదేశ్‌ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో హిమాచల్

Read more

విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. శిథిలాల కింద బ‌స్సు, ట్ర‌క్కు

సిమ్లా : హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సిమ్లా హైవే పై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఓ రోడ్డుపై వాహ‌నాలు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Read more

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

న్యూఢిల్లీ : హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని గిరిజన జిల్లా అయిన కిన్నౌర్‌లో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 3.1గా నమోదయిందని

Read more

హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కన్నుమూత

హిమాచల్ ప్రదేశ్‌కు ఆరుసార్లు సీఎంగా పనిచేసిన వీరభద్ర సింగ్ సిమ్లా : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు వీర‌భ‌ద్ర‌సింగ్‌(87) క‌న్నుమూశారు. ఆయన గత

Read more

హిమాచల్‌ప్రదేశ్ లో రేపటి నుంచి లాక్‌డౌన్

ప్రభుత్వం ఆదేశాలు జారీ Shimla: హిమాచల్‌ప్రదేశ్ లో కరోనా కేసుల కారణంగా 10 రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈనెల 7వ తేదీ నుంచి 16వ

Read more

అటల్‌ టన్నెల్‌ ప్రారంభించిన ప్రధాని మోడి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి హిమాచల్‌ ప్రదేశ్ లోని రోహ్‌తాంగ్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్‌ టన్నెల్‌ను ప్రారంభించారు. రూ.3,500 కోట్ల ఖర్చుతో 9.02 కిలోమీటర్ల పొడవుగా

Read more

25 శాతం బస్సు చార్జీలు పెంచిన హమాచల్‌ ప్రభుత్వం

సిమ్లా: బస్సు చార్జీలను 25 శాతం మేర పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ పరివాహన్ సంస్థ బస్సుల్లో మూడు కిలోమీటర్ల

Read more