వైకుంఠ ఏకాదశి..రంగనాథ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన తలసాని

హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి ఉత్సవాలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు హైదరాబాద్‌లోని జియాగూడా రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Read more

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో

Read more

నేడు ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు హైదరాబాద్‌: నేడు ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి)ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. భగవన్నామ స్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారక

Read more