అయోధ్య‌లో భ‌క్తుల తాకిడి.. త్రేతా యుగ కాలాన్ని త‌ల‌పిస్తోందిః ఆచార్య సత్యేంద్ర దాస్‌

అయోధ్య‌ః అయోధ్య‌లో రామ మందిర ప్రారంభోత్స‌వం అనంత‌రం సాధార‌ణ భ‌క్తుల‌కు ప్ర‌వేశం క‌ల్పించిన తొలిరోజు మంగ‌ళ‌వారం భ‌క్తులు పోటెత్తారు. అయోధ్య న‌గ‌రం శ్రీరాముడు నివ‌సించిన నాటి రోజుల్లో

Read more