తిరుమ‌ల‌ శ్రీవారి హుండీకి రూ.5.05 కోట్లు ఆదాయం

తిరుమలః తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆలయ పరిసరాల్లో ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. వీరికి దర్శనం 10 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు

Read more

నేడు హనుమాన్‌ జయంతి..కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

జగిత్యాల: నేడు హనుమాన్‌ జయంతి ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. అర్ధరాత్రి నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Read more

టోకెన్లు తీసుకున్న భక్తులకే తొలుత స్వామి వారి దర్శనం

తోపులాట నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం అమరావతి: తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు ఎగబడడంతో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)

Read more

సర్వదర్శన టోకెన్లకు ఎగబడిన భక్తులు ..పలువురికి గాయాలు

5 రోజుల పాటు బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు.. తిరుమల: తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. ఆది, సోమవారాల్లో టోకెన్లు కేటాయించడం లేదని, మంగళవారం విడుదల చేస్తామని

Read more

శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత..దుకాణాలకు నిప్పుపెట్టిన కన్నడ భక్తులు

కర్ణాటక యువకుడిపై గొడ్డలితో స్థానికుల దాడి శ్రీశైలం: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో గత అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శ్రీశైల పురవీధుల్లో కన్నడ యువకులు వీరంగమేశారు. ఓ

Read more

క్యూ లైన్లలో భక్తులకు ఆహారం, పాలు అందించండి: టీటీడీ చైర్మన్

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెళ్ళే భక్తులకు ఆహారం, పాలు అందించాలని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలో భక్తుల

Read more

నేడు వసంత పంచమి..భక్తులతో కిటకిటలాడుతున్నసరస్వతి ఆలయం

ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హైదరాబాద్ : నేడు వసంత పంచమి దీంతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి దేవి ఆలయం

Read more

క‌రోనా కేసులు..ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు

హ‌రిద్వార్ గంగాన‌దిలో పుణ్య‌స్నానాల‌పై క‌ఠిన ఆంక్ష‌లు ఉత్త‌రాఖండ్: క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం కొత్త ఆంక్ష‌లు విధించింది. సంక్రాంతి ప‌ర్వ‌దినాన హ‌రిద్వార్

Read more

తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు

తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనంజనవరి 19న తిరిగి మూసివేత కేరళ: శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులు స్వామి

Read more

శ‌బ‌రిమ‌ల‌కు మ‌రో 28 ప్ర‌త్యేక రైళ్లు

కేరళ : శ‌బ‌రిమ‌ల‌కు అయ్యప్ప భ‌క్తుల తాకిడి పెరిగిపోతోంది. దీంతో రైల్వే అధికారులు ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేశారు. శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న

Read more

కాశీ విశ్వనాథుని దర్శనాలు మూడు రోజులు నిలిపివేత

కాశీ: ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుని దర్శనాలకు మూడు రోజులపాటు మూసివేయబడుతుంది. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు

Read more