దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

గత 24 గంటల్లో 2,151 కేసుల నమోదు న్యూఢిల్లీః దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ

Read more

కరోనా కేసులపై నేడు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం న్యూఢిల్లీః కరోనా మహ్మమారి కేసులు మళ్లీ దేశంలో పెరుగుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 1000కి పైగా నమోదవుతుండడంతో

Read more

కొవిడ్‌ పేషెంట్లకు చికిత్సలో యాంటీబయాటిక్స్‌ వాడొద్దుః కేంద్రం

కరోనా బారిన పడిన పెద్దలకు పలు మందులు వాడొద్దని సూచన న్యూఢిల్లీః కరోనా వైరస్‌ మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత

Read more

దేశంలో మళ్లీ పెరుగుతున్నకరోనా కేసులు

న్యూఢిల్లీః కరోనా వైరస్‌ కేసులు దేశంలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 44,225

Read more

దేశంలో కొత్తగా 176 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read more

భారత్‌లో ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్‌.. గుజరాత్‌లో తొలి కేసు నమోదు

తాజాగా ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ న్యూఢిల్లీః చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు

Read more

కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలిః డబ్ల్యూహెచ్ వో

వైరస్ బాధితులు, ఆస్పత్రుల పాలైన వారి వివరాలు ఇవ్వాలన్న డబ్ల్యూహెచ్ వో చీఫ్ జెనీవాః కరోనా విషయంలో వాస్తవాలను వెల్లడించాలంటూ చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్

Read more

రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని, అప్రమత్తంగా ఉండాలిః కేంద్రం

కొత్త వేరియంట్స్ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా న్యూఢిల్లీః జనవరిలో భారతదేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని,

Read more

దేశంలో కొత్తగా 188 కరోనా కేసులు

న్యూఢిల్లీః దేశంలో కొత్తగా 188 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,46,77,647కు చేరింది. ఇందులో 4,41,43,483 మంది వైరస్‌ నుంచి

Read more

ఏపీలో కరోనా కలకలం ..

వరల్డ్ వైడ్ గా మరోసారి కరోనా కలకలం రేపుతోంది. చైనా లో కరోనా విలయతాండవం కొనసాగుతుండడం తో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. మళ్లీ కరోనా ఆంక్షలు

Read more

దేశంలో కొత్తగా 157 కరోనా కేసులు

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో 49,464మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా..157 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. దీంతో

Read more