పంజాబ్‌లో అన్న‌దాత‌ల రైల్ రోకో

న్యూఢిల్లీ : డిమాండ్ల సాధ‌న కోసం పోరుబాట ప‌ట్టిన రైతులు కేంద్ర ప్ర‌భుత్వంతో తాజా చ‌ర్చ‌ల‌కు ముందు గురువారం పంజాబ్‌లో రైలో రోకో నిర్వ‌హించారు. క‌నీస మ‌ద్ద‌తు

Read more

జీ20 సదస్సు వ్యయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

న్యూఢిల్లీః భారత్‌ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సదస్సు ఘనంగా ముగిసింది. ఈ సదస్సును భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా.. విజయవంతంగా నిర్వహించిందని ప్రపంచ దేశాధినేతలు ప్రశంసించిన విషయం తెలిసిందే.

Read more

కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపేందుకు సిద్ధం..

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు , పెన్షన్ దారులకు తీపి కబురు అందించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. మరోసారి ఉద్యోగస్తులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను (DA) పెంచబోతున్నట్లు సమాచారం. ఒకవేళ పెంచితే

Read more

14 మొబైల్ యాప్స్ పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 14 మొబైల్ అప్లికేషన్‌లను బ్లాక్ చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లుగా వీటిని ఉపయోగిస్తున్నారని కేంద్రం గుర్తించి

Read more

స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించలేం:కేంద్రం

న్యూఢిల్లీః : స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించలేమ‌ని ఈరోజు మ‌రోసారి కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఆడ‌, మ‌గ మ‌ధ్య జ‌రిగే పెళ్లిళ్ల‌ను మాత్ర‌మే వ్య‌వ‌స్థ గుర్తిస్తుంద‌ని

Read more

కేంద్రానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు..ఛానెల్పై నిషేదం ఎత్తివేత

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మలయాళ వార్తా ఛానెల్ ‘మీడియావన్’పై కేంద్రం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇవాళ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ

Read more

ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌

రోజువారీ కూలీ రూ.15 పెంచిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కూలీలకు శుభవార్త చెప్పింది. కూలీ డబ్బులను పెంచింది. ఈ

Read more

మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ..కేంద్రానికి సుప్రీంకోర్టు నోటిసులు

మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం న్యూఢిల్లీః బీబీసీ డాక్యుమెంటరీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్‌ చేయకుండా కేంద్ర

Read more

పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ ఎస్ ఏ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. డీమానిటైజేషన్పై

Read more

రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని, అప్రమత్తంగా ఉండాలిః కేంద్రం

కొత్త వేరియంట్స్ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా న్యూఢిల్లీః జనవరిలో భారతదేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని,

Read more

విభజన సమస్యలపై కేంద్రం భేటి..ఇరు రాష్ట్రాల సీఎస్‌లు హాజరు

న్యూఢిల్లీః రాష్ట్ర విభజన అంశాలపై ఈరోజు కేంద్ర హోంశాఖలో కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై ఉదయం 11 గం.లకు కేంద్ర హోం

Read more