కరోనా పై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు సూచన

న్యూఢిల్లీః దేశంలో గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్త వేరియంట్ జెన్.1తోపాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Read more

కొవిడ్‌ పేషెంట్లకు చికిత్సలో యాంటీబయాటిక్స్‌ వాడొద్దుః కేంద్రం

కరోనా బారిన పడిన పెద్దలకు పలు మందులు వాడొద్దని సూచన న్యూఢిల్లీః కరోనా వైరస్‌ మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత

Read more

రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని, అప్రమత్తంగా ఉండాలిః కేంద్రం

కొత్త వేరియంట్స్ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా న్యూఢిల్లీః జనవరిలో భారతదేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని,

Read more

మంకీపాక్స్‌ కేసులు..కేంద్రం ప్రత్యేక సూచనలు

న్యూఢిల్లీః దేశంలో మంకీపాక్స్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశం మొత్తం మీద 8 మంది ఈ వ్యాధి బారిన పడగా.. ఒకరు మృత్యువాత కూడా

Read more

తొలి మంకీ పాక్స్ కేసు.. కేంద్రం మార్గదర్శకాలు

అనారోగ్యంతో ఉన్న వారికి దూరంగా ఉండాలని సూచనఎలుకలు, ఉడతలు, కోతులకు దూరంగా ఉండాలని హెచ్చరిక న్యూఢిల్లీః తొలి మంకీ పాక్స్‌ కేసు కేరళలో నమోదుకావడం, దీనిపై దేశవ్యాప్తంగా

Read more

నీట్ పీజీ 2022 ప‌రీక్ష వాయిదా

న్యూఢిల్లీ: ఢిల్లీ నీట్ పీజీ ప‌రీక్ష‌ని కేంద్రం వాయిదా వేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-2022 పీజీ పరీక్షను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక

Read more

కొవిడ్‌ వ్యాక్సిన్‌..కేంద్రం తాజా మార్గదర్శకాలు

కరోనా సోకిన 3 నెలల తర్వాత టీకా తీసుకోవచ్చు.. న్యూఢిల్లీ: కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి బారిన

Read more

నేపాల్‌లో రెండు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు

ఖాట్మాండు : నేపాల్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. నవంబర్‌ 19న కరోనా పాజిటివ్‌గా

Read more

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు 129 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ

న్యూఢిల్లీ : ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు 129 కోట్ల‌కు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శ‌నివారం వెల్ల‌డించింది.

Read more

వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వైద్య విద్యకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2021-22కి గాను వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లను కేంద్రం ఖరారు

Read more

19 జిల్లాల్లో డయాగ్నస్టిక్‌ సెంటర్లు.. సీఎం కేసీఆర్‌

జూన్ 7 న ప్రారంభించాలని సీఎం కెసిఆర్ ఆదేశాలు హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష

Read more