గుంటూరు జిల్లాలో కరోనా చికిత్సకు 53 వైద్యశాలలు సిద్ధం

కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ప్రకటన Guntur: జిల్లాలో కరోనా వైరస్‌ సోకిన వారికి వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటుకు సంబంధించి 53 ఆసుపత్రులను సిద్ధం చేయటం జరిగిందని

Read more

ఏపీలో ఆందోళన కలిగిస్తోన్న కరోనా కేసులు

24 గంటల్లో 4,157 మందికి పాజిటివ్ Amravati: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవటం ఆందోళన కల్గిస్తోంది. 24 గంటల్లో 4,157 మందికి పాజిటివ్

Read more

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

జీహెచ్ఎంసీ పరిధిలో 406 కేసులు Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,052 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. గ్రేటర్ పరిధిలో 406 కేసులు

Read more

కర్ణాటక పై కరోనా పంజా !

ఒక్కరోజులో 6,955 పాజిటివ్ కేసులు Bangalore: బెంగళూరు మహానగరాన్ని కరోనా కేసులు పట్టి పీడిస్తున్నాయి. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూ ప్రజల్లో ఆందోళన కల్గిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా

Read more

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కలకలం

24 గంటల్లో కొత్త‌గా 684 పాజిటివ్‌ కేసులు Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. 24 గంటల్లో కొత్త‌గా 684 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి..

Read more

ఏపి అరుదైన రికార్డు..కోటి దాటిన టెస్టింగ్స్

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపి అరుదైన రికార్డు అమరావతి: ఏపి కరోనా పరీక్షల నిర్దారణలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నిన్నటికి రాష్ట్రంలో కోటికి పైగా నమూనాలను

Read more

రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అమలు చేయడం లేదా..హైకోర్టు హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ తీరు పై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం

Read more

తాము చేసినదాన్ని మోడి ప్రశంసించారు..ట్రంప్‌

కరోనా టెస్టింగుల విషయంలో తాను గొప్పగా వ్యవహరించానని మోడి కితాబు వాషింగ్టన్‌: కరోనాను ఎదుర్కొనే క్రమంలో తాను చేసిన పనిని భారత ప్రధాని మోడి ప్రశంసించారని అమెరికా

Read more

టెస్టుల నిర్వహణలో ఎవరికీ అందనంత ఎత్తు

ఇప్పటికే 6.5 కోట్ల టెస్ట్ లు చేశామన్న ట్రంప్ వాషింగ్టన్‌ : కరోనా టెస్టులు నిర్వహించడంలో అమెరికా ముందుంది. ఆ తరువాతి స్థానంలో ఇండియా ఉందని డొనాల్డ్ ట్రంప్

Read more

కరోనాపై విచారణ..ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసింది..హైకోర్టు హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై

Read more

అమెరికా తర్వాత ఇండియాలోనే ఎక్కువ టెస్టులు!

కరోనా నిర్థారణ పరీక్షలు చేయడంలో భారత్‌ రెండోస్థానం..వైట్‌ హాజ్‌ వెల్లడి వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేపడుతున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానం ఉందని, ఆ తర్వాత

Read more