కరోనా పరీక్షల కేంద్రాల సంఖ్య పెంచాలి మంత్రికి విజ్ఞప్తి

నియోజకవర్గాల్లో యాంటీజెన్ టెస్టింగ్ సౌకర్యం కోరిన అక్బరుద్దీన్ హైదరాబాద్‌: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను ఎంఐఎం శాసనసభ్యులు ఈరోజు కలిశారు. తమ నియోజకవర్గాల్లో

Read more

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

కరోనా పరీక్షలు ఎందుకు నిలిపివేశారు?.. హైకోర్టు హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు చేయకుండా.. జీవించే హక్కును కాలరాసేవిధంగా ప్రభుత్వం

Read more

ప్రైవేట్ ల్యాబ్ ప్రతినిధులతో మంత్రి ఈటల భేటి

కరోనా టెస్ట్‌ల సంఖ్య పెంచాలి: మంత్రి ఈటల హైదరాబాద్‌: తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్ ల్యాబ్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనాను వ్యాపార కోణంలో

Read more

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని స్పష్టీకరణ హైదరాబాద్‌: కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా

Read more

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్టే

ఆసుపత్రుల్లో మరణించిన వారికీ కరోనా పరీక్షలు చేయాలన్న హైకోర్టు న్యూఢిల్లీ: ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంను ఆదేశించగా, ఆ

Read more

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

కరోనా పరీక్షలపై తమ ఆదేశాలు అమలు కావడంలేదన హైకోర్టు హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు

Read more

రామ్మోహన్ కు కరోనా పరీక్షలు- ఫలితం నెగటివ్

ఇటీవల ఓ హోటల్లో చాయ్ తాగిన మేయర్ Hyderabad: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఓ హోటల్ లో ఆయన చాయ్

Read more

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

మృతదేహాలకు కూడా కరోనా టెస్టులు చేయాలని ఆదేశం హైదరాబాద్‌: తెలంగాణలో చనిపోయిన వారికి కూడా కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన

Read more

కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలి

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను అన్ని పక్షాల వారు సమర్ధిస్తున్నారని, కాని ప్రభుత్వం అందరిని కలుపుకుని పోవడం లేదని

Read more

రోజుకు లక్ష కరోనా టెస్టులు

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ న్యూఢిల్లీ: భారత్‌లో మే చివరి నాటికి రోజుకు లక్ష కరోనా టెస్టులు చేయగలిగే సామర్ధ్యం ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ

Read more

కరోనా పరీక్షలు చేయించుకున్న మంత్రి బొత్స

అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకుపెరుతున్నాయి. ఈనేపథ్యలో ఏపి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ వైద్య

Read more