భూపాలపల్లి ఎమ్మెల్యే దంపతులకు కరోనా పాజిటివ్

కార్యకర్తలందరూ టెస్టులు చేయించు కోవాలని విజ్ఞప్తి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ

Read more

రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

24 గంటల్లో 1,185 నమోదు రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. . మంగళవారం ఏకంగా 1185 కేసులు నమోదయ్యాయి.నాన్ జీహెచ్ఎంసీ పరిధిలో

Read more

తెలంగాణలో వేలాదిగా కరోనా కేసులు

కొత్తగా 2,983 నమోదు Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి. 24 గంటలో కొత్తగా 2,983 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు

Read more

తెలంగాణ లో కోరలు చాస్తున్న కరోనా !

24 గంటల్లో 2,447 పాజిటివ్ కేసులు – జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 – గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది లో 119 మంది కి పాజిటివ్‌ Hyderabad:

Read more

తెలంగాణ లో కరోనా పరిస్థితిపై కేబినెట్ లో చర్చ

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం : ఆరోగ్య శాఖ వెల్లడి Hyderabad: సీఎం కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది.

Read more

తెలంగాణ లో పెరుగుతున్న కేసులు

రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడి Hyderabad: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 591 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య

Read more

తెలంగాణలో కొత్తగా 767 కరోనా కేసులు

10,064 యాక్టివ్ కేసులు Hyderabad: తెలంగాణ లో తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య 6,33,146కు చేరింది.

Read more

తెలంగాణలో 24 గంటల్లో 848 కోవిడ్‌ కేసులు

మొత్తం కేసుల సంఖ్య 6,26,085 Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల్లో 848 కోవిడ్‌ పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి ఈ వైరస్ కారణంగా 6 గురు

Read more

హైటెక్స్ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

పెద్దఎత్తున తరలివస్తున్న ప్రజానీకం Hyderabad: హైదరాబాద్ లో హైటెక్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో

Read more

తెలంగాణలో కొత్తగా 3,614 కరోనా కేసులు

18 మంది మృతి Hyderabad: తెలంగాణలో 24 గంటల్లో కొత్తగా 3,614 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం 18 మంది మృతి చెందారు. ఇదిలావుంటే రాష్ట్రంలో

Read more

రేపు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సందర్శన

కరోనా బాధితులను పరామర్శించనున్న సిఏం కెసిఆర్ Hyderabad: రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఈ

Read more