కర్ణాటక పై కరోనా పంజా !
ఒక్కరోజులో 6,955 పాజిటివ్ కేసులు
Bangalore: బెంగళూరు మహానగరాన్ని కరోనా కేసులు పట్టి పీడిస్తున్నాయి. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూ ప్రజల్లో ఆందోళన కల్గిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 6,955 పాజిటివ్ కేసులు నమోడు అయ్యాయి. బెంగళూరులో 4,384 , కలబుర్గి 276, మైసూరులో 266 , బీదర్లో 215, తుమకూరులో 206 చొప్పున కేసులు వెలుగు చూశాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/