ప్రధాని మోడీ తో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సమావేశం

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల..భారత ప్రధాని మోడీ తో సమావేశమయ్యారు. వీరిద్దరూ పలు అంశాల ఫై మాట్లాడినట్లు సత్య నాదెళ్ల ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రధాని మోడీతో

Read more

మైక్రోసాఫ్ సీఈఓ సత్యనాదెళ్లకు మరో అరుదైన గౌరవం

పద్మభూషణ్ అందుకున్న సత్యనాదెళ్ల న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ సీఈఓ సత్యనాదెళ్లకు మరో అరుదైన గౌరవం దక్కింది. గతవారం శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర

Read more

ఉద్యోగులకు శుభవార్త తెలిపిన మైక్రోసాఫ్ట్

మెరిట్ బడ్జెట్ రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటనమైక్రోసాఫ్ట్ సేవలకు డిమాండ్ ఉన్నట్టు సత్య నాదెళ్ల వెల్లడి వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలోనే వారి

Read more

మైక్రోసాప్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల కుమారుడు మృతి

సెరిబ్రల్ పాల్సీతో తుది శ్వాస వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ సీఈవో, భారత సంతతి అమెరికన్ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల (26) సోమవారం మృతి చెందాడు.

Read more

భారత రాష్ట్రపతికి, ప్రధానికి, ప్రజలకు కృతజ్ఞతలు: సత్య నాదెళ్ల

పద్మభూషణ్‌ అవార్డు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను న్యూయార్క్: భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌ అవార్డు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. భారత

Read more

మైక్రోసాఫ్ట్ చైర్మ‌న్‌గా స‌త్య నాదెళ్ల‌ నియామకం

వాషింగ్ట‌న్‌: టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ కు కొత్త చైర్మ‌న్‌గా స‌త్య‌నాదేళ్ల‌ నియమితులయ్యారు. బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్స్ స‌త్య‌నాదేళ్లను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న‌ట్లు బుధ‌వారం మైక్రోసాఫ్ట్ కార్పొరేష‌న్ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం

Read more

బ‌యో టెక్నాల‌జీ రంగంలో స్టార్ట‌ప్‌ల‌కు మంచి అవ‌కాశాలు..కెటిఆర్‌

వైద్య రంగంలో కృత్రిమ మేధది కీల‌క పాత్ర.. స‌త్యనాదెళ్ల‌ హైదరాబాద్‌: రెండో రోజు బయో ఆసియా సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో వర్చువల్‌గా జరిగిన

Read more

మైక్రోసాఫ్ట్ అధినేత కీలక నిర్ణయం

సంస్థ డైరెక్టర్ల బోర్డుతో పాటు బెర్క్‌షైర్ హాత్‌వే బోర్డుకు బిల్‌గేట్స్ రాజీనామా శాన్‌ఫ్రాన్సిస్కో: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ డైరెక్టర్ల బోర్డుతో

Read more

మొబైల్‌ నెట్‌వర్క్‌ విపరీతంగా పెరిగింది

మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఒకటిగా అవతరిస్తుంది ముంబయి: ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా భారత్‌ అవతరిస్తుందని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌

Read more

ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా ఇండియా

ముంబయి: ముంబయిలో జరుగుతున్న ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవో సదస్సులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ముచ్చటించారు అతి త్వరలో

Read more