జీ20 సదస్సు వ్యయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

న్యూఢిల్లీః భారత్‌ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సదస్సు ఘనంగా ముగిసింది. ఈ సదస్సును భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా.. విజయవంతంగా నిర్వహించిందని ప్రపంచ దేశాధినేతలు ప్రశంసించిన విషయం తెలిసిందే.

Read more