భారత్లోకి ప్రవేశించిన పాక్ డ్రోన్ను కూల్చివేసిన బీఎస్ఎఫ్ దళాలు
న్యూఢిల్లీః పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలోకి ప్రవేశించిన పాకిస్తాన్కు చెందిన డ్రోన్ను బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. పాక్ డ్రోన్ బుధవారం ఉదయం 7.20 గంటలకు భారత్ భూభాగంలోకి ప్రవేశించింది.
Read more