నేటి నుండి కర్తార్‌పూర్‌ కారిడార్‌ యాత్ర పునఃప్రారంభం

న్యూఢిల్లీ: నేటి నుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ యాత్ర మళ్లీ ప్రారంభమం కానుంది. భారీ వర్షాల కారణంగా రావి నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో

Read more

పాక్ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్ జవాన్లు

గుర్‌దాస్‌పూర్‌ః ఈరోజు(శుక్రవారం) ఉదయం 4.30 గంటల సమయంలోపంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌ సెక్టార్‌లో ఉన్న భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ వైపు నుంచి భారత్‌లోకి డ్రోన్‌ రావడాన్ని జవాన్లు గుర్తించారు.

Read more