ప్రారంభమైన అమరావతి రైతుల ‘మహాపాదయాత్ర’

అమరావతి: అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ప్రారంభమయింది. తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర తిరుపతిలో ముగియనుంది. 45 రోజుల పాటు దాదాపు 450 కిలోమీటర్లు ఈ

Read more

రాజధాని రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

అమరావతి: అమరావతి రైతుల పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. పాదయాత్ర అనుమతి కోసం లంచ్ మోషన్ పిటిషన్‌పై కోర్టు విచారించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది

Read more

అమరావతి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు

అమరావతిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం అంటూ చంద్రబాబు పిలుపు అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అమరావతి అంశంపై స్పందించారు. విభజన నష్టాన్ని అధిగమించి 13 జిల్లాల

Read more

జగన్‌కు ఏపి హైకోర్టు నోటీసులు

ఏపిలో మూడు రాజధానుల విషయంపై నోటీసులు జారీ అమరావతి: సిఎం జగన్‌కు మూడు రాజధానులకు సంబంధించిన కేసులో ఏపి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్‌తోపాటు మంత్రులు

Read more

రాజధానిపై సెప్టెంబరు 21వరకు స్టేటస్ కో

అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు గడువు అమరావతి: ఏపి రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాజాధాని ,సీఆర్డీఏ

Read more

సుప్రీంకోర్టులో ఏపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేసేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపి ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ

Read more

రాజధాని తరలింపుపై విచారణ 27కి వాయిదా

వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను వ్యతిరేకిస్తూ పిటిషన్లు అమరావతి: అమరావతి నుండి కార్యాలయాల తరలింపు విషయంలో ఈనెల 27వ తేదీ వరకూ యథాతథ స్థితి(స్టేటస్‌ కో) పాటించాలని

Read more

అమరావతిని పరిపాలనా రాజధానిగా ప్రకటించాలి

సిఎం జగన్ కు లేఖ అమరావతి: ఏపి రాజధాని రైతుల ఆందోళనలపై రాష్ట్ర బిజెపి చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణస్పందించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తమకు

Read more

ఆందోళన విరమించేది లేదు…

పోలీసులతో అమరావతి మహిళల వాగ్వాదం 77వ రోజుకు చేరిన ‘రాజధాని’ ఆందోళన తుళ్ళూరు : ఏపి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు

Read more

మూడు రాజధానులను సీపీఐ వ్యతిరేకిస్తోంది

దేశంలో ఎక్కడా మూడు రాజధానులు లేవు విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సీపీఐ వ్యతిరేకిస్తోందని సీపీఐ నేత డి. రాజా

Read more

రాజధాని తరలింపు అంశం న్యాయపరిధిలో ఉంది

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సిపి వ్యవహరిస్తోంది అమరావతి: ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సిపి వ్యవహరిస్తోందని టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. రాజధాని తరలింపు, మండలి రద్దు అంశాలపై ..కేంద్రం

Read more