అమరావతిని పరిపాలనా రాజధానిగా ప్రకటించాలి

సిఎం జగన్ కు లేఖ

kanna laxmi narayana
kanna laxmi narayana

అమరావతి: ఏపి రాజధాని రైతుల ఆందోళనలపై రాష్ట్ర బిజెపి చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణస్పందించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తమకు అన్యాయం జరిగిందంటూ 170 రోజులుగా ఆందోళన చేస్తున్నారని సిఎం జగన్ కు లేఖ రాశారు. లాక్ డౌన్ లోనూ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. రాజధాని వాసుల డిమాండ్లను ప్రభుత్వం గౌరవించాలని హితవు పలికారు. పరిపాలనా రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కన్నా డిమాండ్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/